Latest Posts

కేరళను వణికిస్తున్న నిపా వైరస్: శబరిమల యాత్రికులకు మార్గదర్శకాలు ఇవ్వాలన్న కోర్టు

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. నిపా వైరస్ కారణంగా ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు నిపా వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. నిపా వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు….

AP

జగన్ ప్రభుత్వం వైఎస్సార్ కాపు నేస్తం కింద కాపులకు ఆర్థిక సాయం

సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూసుకెళ్తోంది. అనేక సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్న జగన్ ప్రభుత్వం వైఎస్సార్ కాపు నేస్తం కింద కాపులకు ఆర్థిక సాయం చేస్తుంది. పార్టీ మేనిఫెస్టోలో లేకున్నా, ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం….

ఒమన్ లో ఉంటున్న హైదరాబాద్ వాసి జాక్‍పట్

ఒమన్ లో ఉంటున్న హైదరాబాద్ వాసి జాక్‍పట్ కొట్టాడు. 45 ఏళ్ల నరేష్ కుమార్ బిగ్ టికెట్ అబుదాబి వీక్లీ డ్రాలో 100,000 దిర్హామ్ (రూ. 22,63,680) గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకున్నాడు. నరేష్ కుమార్, 141484 నంబర్ టికెట్‌ని కొనుగోలు చేశాడు…..

AP

హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోస్టర్లు కలకలం

హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. సీడబ్ల్యూసీ కరప్ట్ వర్కింగ్ కమిటీ అంటూ హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యుల ఫొటోలు, వారు చేసిన స్కాముల….

AP

తిరుమలలో బ్రహ్మోండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం

తిరుమలలో బ్రహ్మోండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం అవుతోంది. ఇప్పటికే మాడ వీధుల్లో రంగవల్లులను టీటీడీ తీర్చిదిద్దింది. గ్యాలరీల్లో ఉండే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచింది. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో బ్రేక్‌ దర్శనాలకు, సిఫారసు లేఖలను అనుమతించబోమని టీటీడీ వెల్లడించింది…..

AP

పవన్ ప్రకటనపై ఉత్కంఠ ! టీడీపీతో సీట్ల పంపకం-బీజేపీతో ప్రయాణంపై క్లారిటీ..!

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇదే సమయంలో టీడీపీతో పొత్తుపై ఇప్పటివరకూ తన మనసులో ఉన్న మాటను పవన్ కళ్యాణ్ బయటపెట్టేశారు. జైల్లో చంద్రబాబును….

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లలో విజయం

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ శిబిరంలో అసంతృప్తి పెరిగింది. ఒకటి పోతే మరొక సమస్యతో సిద్ధరామయ్య ప్రభుత్వం సమస్యలు ఎదుర్కొంటున్నది. ముఖ్యమంత్రి….

ఒక దేశ ప్రధానే కుక్కల గురించి మాట్లాడంటే ఆ దేశంలో కుక్కల బెడద

ఒక దేశ ప్రధానే కుక్కల గురించి మాట్లాడంటే ఆ దేశంలో కుక్కల బెడద ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్ లో కొద్ది రోజులు కుక్క కాట్లు పెరిగిపోతున్నాయి. దీనిపై ఆ దేశ ప్రధాని రిషి సునక్ స్పందించారు. ప్రమాదకరమైన శున….

AP

ఇప్పుడు రాజకీయంగా అందరి చూపు హైదరాబాద్ వైపే

ఇప్పుడు రాజకీయంగా అందరి చూపు హైదరాబాద్ వైపే. రెండు రోజుల పాటు హైదరాబాద్ జాతీయ కీలక రాజకీయ నిర్ణయాలకు వేదిక కానుంది. కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణయ మండలి సీడబ్ల్యూసీ సమావేశం హైదరాబాద్ లో ఈ రోజు జరగనుంది. రేపు తెలంగాణ….

నేడు సోనియాతో షర్మిల సమావేశం – అధికారికం, రాజీ ఫార్ములా..!!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం హైదరాబాద్ లో మొహరించింది. ఈ రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ ఎన్నికల వేళ హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ కార్యచరణ ముమ్మరం చేసింది. ఇక్కడ నుంచే అటు కేంద్రం..ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వచ్చే ఎన్నికలకు….