Category: TELANGANA

విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కీలక నిర్ణయం

విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది తన వేతనాన్ని సగానికి తగ్గించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో భారీ ఎత్తున లేఆఫ్స్‌కు మొగ్గు చూపుతున్నతరుణంలో….

తెలంగాణలో పంట కాలపరిమితి కుదింపు.. కేసీఆర్ కీలక ఆదేశాలు

అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేయనుంది. కలెక్టర్ల సమావేశంలో వ్యవసాయ శాఖపై సమీక్షించిన సీఎం కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా….

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల వాయిదాకు టీఎస్ హైకోర్టు నిరాకరణ

తెలంగాణలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షల వాయిదాకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ 36 మంది అభ్యర్థులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇప్పటికిప్పుడు….

హైదరాబాద్ రాజేంద్రనగర్‎లో ఆర్టీసీ బస్సు బీభత్సం

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. షాదన్ కాలేజీ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ ఉన్న వారు భయంతో పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో రెండు కార్లతో పాటు….

AP

మరోసారి ప్లాట్ల అమ్మకానికి సిద్ధమైన హెచ్‌ఎండీఏ.. గజానికి రూ.10 వేల నుంచి ప్రారంభం..

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లి, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్), మేడిపల్లి లేఅవుట్‌ల సమీపంలోని 218 ప్రైమ్ ప్లాట్‌ల ఈ-వేలం వచ్చే సోమవారం చేపట్టారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చేపట్టారు. బాచుపల్లి ప్లాట్‌లకు చ.గజానికి రూ.25వేలు, మేడిపల్లి ప్లాట్‌లకు చ.గజానికి రూ.32వేలుగా….

21న గుంటూరుకు కేసీఆర్.. మరీ అంత సింపుల్ గా..ఏంటి కథ

: ఏపీలో బీఆర్ఎస్ ను విస్తరించాలన్న ప్రయత్నం కేసీఆర్ కి కలిసి రావడం లేదు. ఇలా బీఆర్ఎస్ ను విస్తరించారో లేదో.. ఏపీ నుంచి తెగ ఫోన్లు వచ్చాయని కేసీఆర్ ప్రకటించారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం క్యూకడుతున్నారని చెప్పుకొచ్చారు…..

అన్నదాతలను మోసం చేస్తే పీడీ యాక్ట్

అన్నదాతను మోసం చేస్తే పీడీ యాక్ట్ పెడతామని వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏ.వి రంగనాథ్ హెచ్చరించారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించి, పండిన పంటను వ్యాపారులకు అమ్ముకుంటే వ్యాపారులు రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఎగవేతకు పాల్పడడం దారుణమని, అలా రైతులను మోసం….

హైదరాబాద్ సిటీలో కొత్తగా 3 కొత్త డీసీపీ జోన్లు, 5 ఉమెన్ సేఫ్టి వింగ్, 40 కొత్త పోలీస్ స్టేషన్లు

నగర పోలీసుల పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం జంట నగరాలు, సబ్ డివిజన్లలో 40 కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. హైదరాబాద్, సైబరాబాద్‌లలో మూడు కొత్త డీసీపీ….

మొబైల్ ఫోన్ ఎక్కువసేపు మాట్లాడుతున్నారా?

సెల్ ఫోన్లు మన జీవితంలో భాగం అయ్యాయి. ఇంటర్నెట్ కూడా చౌకగా వస్తుండటంతో ఎక్కువమంది ఆ ఫోన్లతోనే సమయాన్ని గడిపేస్తున్నారు. అధిక సమయం మొబైల్ ఫోన్లు వాడటంవల్ల దీర్ఘకాలంలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారానికి 30 నిమిషాల….

లండన్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

లండన్: బ్రిటన్ రాజధాని లండన్ నగరంలోని హౌంస్లౌ ప్రాంతంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ 22వ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా కోరుట్ల ఎమ్మల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, విశిష్ట అతిధిగా ఎఫ్దీసి….