Category: SPORTS

రెండో వన్డేలో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమ్ ఇండియా – సిరీస్ కైవసం

రాయ్‌పుర్ వేదికగా శనివారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై టీమ్ ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్ విధించిన 108 పరుగుల టార్గెట్‌ను టీమ్ ఇండియా ఇరవై ఓవర్లలోనే ఛేధించింది. స్వల్ప టార్గెట్ చేధించే క్రమంలో టీమ్….

బుమ్రాను ఎవరూ భర్తీ చేయలేరు.. పేసర్‌పై బౌలింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గత ఆరు నెలల నుంచి జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. అతడు చివరిసారిగా గతేడాది జులైలో ఇంగ్లాండ్ పర్యటనలో పూర్తి స్థాయిలో ఆడాడు. ఆ తర్వాత గాయపడిన బుమ్రా.. సెప్టెంబరులో ఆస్ట్రేలియా సిరీస్‌కు వచ్చినప్పటికీ మళ్లీ….

డబుల్ అంటే మనోళ్లకు భలే సింపుల్.. దాసోహమయ్యేను రికార్డులు

వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడమంటే ఒకప్పుడు అందని ద్రాక్షగా ఉండేది. ఎంతో మంది వరల్డ్ క్లాస్ దిగ్గజ బ్యాటర్లకు సైతం ఇది సాధ్యం కాలేదు. 2010 కంటే ముందు పాక్ మాజీ సయిద్ అన్వర్ కొట్టిన 196 పరుగులే అత్యధికం. కానీ….

ఒక్క డబుల్ సెంచరీ.. ఎన్నో రికార్డులు..

భాగ్యనగరంలో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలుసు కదా. అతడు వన్డేల్లో డబుల్ సెంచరీ చేశాడు. ఈ మధ్యే శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో సెంచరీ చేసిన గిల్.. ఈసారి….

కోహ్లీ కుమ్మేశాడు

2019 తర్వాత కింగ్ కోహ్లీ(King Kohli)కి ఒక్క సెంచరీ కూడా లేదు.. పేలవమైన ప్రదర్శన.. 2021లో కెప్టెన్సీకి రాజీనామా.. ఇలా ఒకటా రెండా.. ఎన్నో ఒత్తిళ్లు. ఆ సమయంలో కోహ్లీ మీద కామెంట్ చేయని వారు లేరేమో. క్రికెట్ ఫీల్డ్‌(Cricket Field)లో….

యాక్సిడెంట్ తర్వాత.. ఇన్‌స్టాలో రిషబ్ పంత్ మొదటి పోస్ట్‌

క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant)కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ తర్వాత తొలిసారిగా సోషల్ మీడియాలోకి వచ్చాడు. దిల్లీ-డెహ్రాడూన్ ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. దీంతో రిషబ్ పంత్ పెద్ద రోడ్డు ప్రమాదానికి(Car Accident) గురయ్యాడు. ఆ….

శ్రీలంతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్

శ్రీలంతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో 317 పరుగులు తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 390 పరుగులు చేసింది. లక్ష్య….

అండర్ 19 ఉమెన్స్‌ వరల్డ్ కప్‌ను విజయంతో ఘనంగా ప్రారంభించింది టీమ్ ఇండియా

అండర్ 19 ఉమెన్స్‌ వరల్డ్ కప్‌ను విజయంతో ఘనంగా ప్రారంభించింది టీమ్ ఇండియా. శనివారం సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా ఉమెన్స్ టీమ్ ఏడు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నిఅందుకున్నది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓపెనర్లు శ్వేత షెరావత్….

2023 హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు బోణీ

2023 హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు బోణీ చేసింది. గురువారం జరిగిన తొలి పోరులో స్పెయిన్‌పై 2-0 తేడాతో విజయాన్ని సాధించింది. ఆట ఆరంభంలో స్పెయిన్ దూకుడును ప్రదర్శించింది. అయితే పదో నిమిషం నుంచి గేమ్‌పై భారత్‌ పట్టు సాధించింది…..

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘనవిజయం

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను ఓ మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుత….