ఏపీలో 80 శాతంపైగానే పోలింగ్…
దాదాపు 48 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం పోలింగ్ శాతంపై క్లారిటీ ఇచ్చేసింది. ఈసారి జరిగిన ఎన్నికల్లో 80.66 శాతం పోలింగ్ నమోదు అయినట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని ఏపీ ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా స్వయంగా వెల్లడించారు…..










