Category: National

ట్రాక్టర్ నడిపిన అమితాబ్ బచ్చన్ మనవరాలు.. వీడియో వైరల్‌.!

అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ పర్సనాలిటీ. ఆమె బిగ్ బి, మిగిలిన బచ్చన్ కుటుంబం వలె నటి కాదు. వ్యాపారంలో రాణిస్తుంది. నవ్య.. ఆరా హెల్త్ అనే మహిళా కేంద్ర ఆరోగ్య సంస్థకు….

విద్వేషంపై ప్రేమ గెలిచింది : రాహుల్ గాంధీ

బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులుగా 8 మంది ప్రమాణ స్వీకారం చేశారు.   ఆ తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడారు. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛమైన, అవినీతి రహిత….

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హెచ్ఎంటీవీపై దాడి.. హెచ్చరించిన జనసేన

వివేకా హత్యకేసు విచారణలో వరుసగా రెండోసారి అవినాష్ రెడ్డి ముఖం చాటేశారు. శుక్రవారం విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులిచ్చింది. దీంతో అనుచరులతో పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అయితే తల్లి ఆరోగ్యం బాగాలేదని హైదరాబాద్ నుంచి తిరిగి పులివెందుల వచ్చేశారు…..

కర్నాటకం ఎఫెక్ట్.. పులిలాంటి బీజేపీ పిల్లి అయ్యింది.

ఒక్క కర్నాటక ఫలితం దేశ వ్యాప్తంగా రాజకీయ సమీకరణలనే మార్చేసింది. ఓటమి అన్న నైరాశ్యంలో కూరుకుపోయిన కాంగ్రెస్ కు జవసత్వాలు నింపింది. రాజకీయ యవనికపై కాంగ్రెస్ ను నిలబెట్టింది. జైత్రయాత్ర చేస్తున్న బీజేపీకి గట్టి షాకిచ్చింది. ఇప్పుడు బీజేపీ ప్రత్యర్థులతో పాటు….

రూ.2 వేల నోటుపై ఆర్బీఐ సంచలన నిర్ణయం

మరో సంచలన నిర్ణయానికి ఆర్బీఐ తెరతీసింది. రూ.2 వేల నోట్లు వెనక్కి తీసుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. బ్యాంకుల్లో నోట్లు మార్చుకోవచ్చని సూచించింది. ఇందుకు సెప్టెంబరు 30 వరకూ గడువు ఇచ్చింది. గత….

ఎండలో బయటకు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి

ఎండలు ముదిరాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే భయం వేస్తోంది. ఏదైనా అత్యవసర పనులు ఉంటే తప్ప ఎండలో తిరగొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ దెబ్బ తగిలే ప్రమాదముంటుంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే….

ఢిల్లీ వెళ్లకుండా ధైర్యంగా ఉండిపోయిన డీకే

ఎవరో ఏదో మాట్లాడారని తాను దానికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తన వర్గంలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పనవసరం లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 135 మంది ఎమ్మెల్యేలు నావాళ్లే అని, గత ఐదు ఏళ్లలో….

ఉపరాష్ట్రపతి, మంత్రిపై వేసిన పిటిషన్ విచారణకు నిరాకరించిన సుప్రీం..

న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చర్యలు తీసుకోవాలని ముంబై లాయర్ల సంఘం వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీం నిరాకరించింది. రిజిజు,….

డెడ్ లైన్ పెట్టిన డీకే శివకుమార్ ?, అయితే సీఎం, లేకపోతే మీ ఇష్టం, రాజీ లేదు!

 కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి, సీఎం కుర్చీ నీకా ?, నాకా ? అంటూ మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ పోటీ పడుతున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి డీకే. శివకుమార్ చెప్పిన మాటలతో కాంగ్రెస్ పార్టీ….

పగా, ప్రతీకారం, విజయోత్సవ ర్యాలీలో హత్య, కొత్త ప్రభుత్వంలో కౌంట్ డౌన్ మొదలు!

బెంగళూరు/ హోస్ కోటే: కర్ణాటకలో ఇంతకాలం అధికారంలో ఉన్న బీజేపీ ఇంటికి వెళ్లిపోయింది. బీజేపీని చిత్తుగా ఓడించిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కర్ణాటక సీఎం పేరు ప్రకటించిన తరువాత ఆ రాష్ట్రంలో అసలు కథ….