Category: National

సెట్లో హీరో – మేనేజర్‌.. ఫైట్‌!

భగవంతుడికీ, భక్తుడికీ అనుసంధానం అంబికా దర్బార్ బత్తిలా, హీరోకీ, నిర్మాతకీ మధ్య మేనేజర్ అనే వంతెన ఉంటుంది. మేనేజర్ ఎంత సమర్థుడైతే, ఆ హీరో కెరీర్ అంత సవ్యంగా ఉంటుంది. అందుకే మేనేజర్ వ్యవస్థకు అంత ప్రాధాన్యం ఉంటుంది. చిత్రసీమలోని ఓ….

మజ్లిస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదని బీజేపీ గెలవగానే దారుస్సలాంను స్వాధీనం

మజ్లిస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదని బీజేపీ గెలవగానే దారుస్సలాంను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతానని.. బండి సంజయ్ భీకరమైన ప్రకటన చేశారు. అయితే నేరుగా కాదు.మీడియాతో చిట్ చాట్ లోనే. దారుస్సలాం.. ఎంఐఎం పార్టీ ఆఫీసు కార్యాలయం…..

కర్ణాటకలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందిత శర్మ ఉత్తర్వులు జారీ

బెంగళూరు: కర్ణాటకలో జరిగిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. అధికార భారతీయ జనతా పార్టీ చిత్తు చేసింది. ఎగ్జిట్ పోల్స్ జోస్యాలనూ తిరగరాసింది. హంగ్ రావొచ్చని లేదా కాంగ్రెస్ పార్టీ బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు….

AP

పవన్ ప్లాన్ పై హైకమాండ్ దే నిర్ణయం-బీజేపీకి లాభం లేకున్నా.. సుజనా చౌదరి కామెంట్స్..

పవన్ కళ్యాణ్ పొత్తుల మీద బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారని సుజనా చౌదరి వెల్లడించారు. బీజేపీ, జనసేన పొత్తుతోనే ముందుకు సాగుతున్నాయన్నారు. తమ అధిష్టానం ఏం చెబితే అలాగే నడుస్తామన్నారు. బీజేపీ రాష్ట్రంలో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వెనుకబడిన ఈశాన్య….

చంద్రబాబు టైం ఇవ్వటం లేదు, కన్నాకు బాధ్యతలా – కోడెల శివరాం..!!

టీడీపీ నాయకత్వంపై కోడెల తనయుడు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ కోసం చివరి నిమిషం వరకు పోరాటం చేసిన కోడెల కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఇప్పుడు కన్నాకు సత్తెనపల్లి బాధ్యతలు ఇవ్వటాన్ని తప్పుబడుతున్నారు. కోడెల మరణం తరువాత తన….

కరోనా తర్వాత విద్యార్దులపై ఒత్తిడి

జాతీయ విద్యా పరిశోధన సంస్ధ ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో సిలబస్ తయారీ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పటికే కాకరేపుతున్నాయి. కరోనా తర్వాత విద్యార్దులపై ఒత్తిడి తగ్గిస్తామనే పేరుతో పలు కీలక అధ్యయనాంశాల్ని సిలబస్ నుంచి తొలగిస్తున్న NCERT మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది…..

రాష్ట్రావతరణ వేడుకల్లో సోనియా గాంధీ ఫోటోకు పాలాభిషేకం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇవాళ మాజీ మంత్రి చిన్నారెడ్డి హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. తమ పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ….

AP

నిప్పులు కురిపిస్తున్న పప్పులు.. ఆకాశానికి తాకిన ధరలు

కూరల్లో మాంసహారాల కన్నా ఎక్కువగా ఇష్టపడేది పప్పే. పప్పు ఉన్న రోజు ఒక్క రోజు ముద్ద ఎక్కువ దిగుతుంది. అలాంటిది ఇప్పుడు పప్పు దినుసుల రేట్లు చూస్తుంటే గుండె గుబేళ్ మనేలా ఉంది. కొంటే చేతులు కాలేటట్టు ఉన్నాయి. పప్పు ఇప్పుడు….

మెండా మార్కెట్ బంగారం చోరీ కేసులో కీలక పురోగతి..

గత శనివారం సికింద్రాబాద్ లోని మెండా మార్కెట్ లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 40 గంటలలోపే కొంత మంది నిందితులను పట్టుకున్నారు. 8 మంది బృందంలో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. శనివారం మధ్యాహ్నం పాట్ లోని బాలాజీ….

ఉచితంగా డేటా ఇస్తున్న టెలికం కంపెనీ

ప్రముఖ టెలికం కంపెనీల్లో ఒకటిగా ఉన్న వొడాఫోన్ ఐడియా తన వినియోగదారులకు ఉచితంగా 6 జీబీ డేటా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు. హంగామా గోల్డ్ ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. వొడాఫోన్ గతంలోనే మ్యూజిక్….