Category: National

మహిళల హక్కుల పరిరక్షణ: భారతీయ శిక్షా స్మృతిలోని ముఖ్య సెక్షన్లపై అవగాహన అవసరం

ఆధునిక సమాజంలో స్త్రీలపై హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు అధికమవుతున్న నేపథ్యంలో, మహిళలు తమపై జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి సరైన అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంధి.అందుకే ఐక్యరాజ్యసమితి 1999లో చేసిన తీర్మానం మేరకు,….

సీజేఐగా తొలిరోజునే 17 కేసుల విచారణ: అత్యవసర కేసులకు కొత్త నియమం అమలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐ హోదాలో తొలిరోజునే ఆయన 17 కేసులను విచారించారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి భవన్ నుంచి సుప్రీంకోర్టుకు చేరుకున్న జస్టిస్ సూర్యకాంత్, న్యాయస్థానం ప్రాంగణంలోని గాంధీ,….

ముఖ్యమంత్రి పీఠం కోసమే: సెంట్రల్ జైల్లో ఎమ్మెల్యేలను కలవడంపై డీకే శివకుమార్‌పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర ఆరోపణలు!

కర్ణాటక రాజకీయాలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరూ తమ బలాలను నిరూపించుకోవడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో నిమగ్నమయ్యారని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే, డీకే….

కర్ణాటక సంక్షోభంపై డీకే శివకుమార్ స్పష్టత: ఐదేళ్లు సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న ఊహాగానాలకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తెరదించారు. గత రెండు రోజులుగా డీకే వర్గానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం….

ప్రధాని మోదీని మరోసారి ప్రశంసించిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ శశిథరూర్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ వార్తల్లో నిలిచారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ శశిథరూర్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మోదీ తన….

ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక అరెస్ట్: కారు బాంబు తయారీదారు జసీర్ బిలాల్ వాని అదుపు

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరో కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో కారు బాంబును తయారు చేసిన కీలక నిందితుడైన జసీర్ బిలాల్ వానిని ఎన్‌ఐఏ అధికారులు….

‘నౌగామ్ పోలీస్ స్టేషన్ పేలుడు ఉగ్ర కుట్ర కాదు, ప్రమాదమే’: జమ్మూ కాశ్మీర్ డీజీపీ క్లారిటీ

శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన భారీ పేలుడు ఉగ్రవాదుల దాడి కాదని, ఇది పూర్తిగా ప్రమాదవశాత్తూ జరిగిందని జమ్మూ కాశ్మీర్ డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) నలిన్ ప్రభావత్ స్పష్టం చేశారు. ఈ ఘోర….

కవి అందె శ్రీ మృతిపై ప్రధాని మోదీ సంతాపం: “తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే లోటు”

ప్రముఖ కవి, జన వాగ్గేయకారుడు అందె శ్రీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు అని మోదీ అభివర్ణించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం….

ఢిల్లీలో భారీ పేలుడు కలకలం: ముంబై, యూపీ, రాజస్థాన్, హైదరాబాద్‌లలో హైఅలర్ట్

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నిలిపి ఉంచిన కారులో సోమవారం సాయంత్రం 6:52 గంటలకు సంభవించిన భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఈ భీతావహ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి,….

అమెరికాలో తెలుగు విద్యార్థిని విషాద మృతి: కారంచేడులో తీవ్ర శోకం

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థిని యార్లగడ్డ రాజ్యలక్ష్మి (23) అనారోగ్యంతో మృతి చెందడం బాపట్ల జిల్లా కారంచేడులో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉన్నత భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె అకాల మరణం ఆమె కుటుంబానికి మరియు….