Category: National

టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగాల్సిన పనిలేదు: వచ్చే ఏడాది నుంచి కొత్త టోల్ విధానం – కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ!

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే ఏడాది (2026) నుంచి దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగాల్సిన పనిలేకుండా కొత్త టోల్ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ….

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ: ‘బూటకపు ఎన్‌కౌంటర్, కలప వ్యాపారులే ద్రోహం చేశారు’

మావోయిస్టు అగ్ర నాయకుడు హిడ్మా ఎన్‌కౌంటర్ పై మావోయిస్టు పార్టీ సంచలన లేఖను విడుదల చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌ పూర్తిగా బూటకమని (Fake Encounter), అనారోగ్యంతో ఉన్న హిడ్మా మరియు శంకర్‌లు చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారని ఆ లేఖలో పేర్కొన్నారు…..

ఓటర్ల జాబితా సమీక్ష ఒత్తిడి: బీఎల్‌ఓల వరుస ఆత్మహత్యలు, గుండెపోటు మరణాలు – కన్నీళ్లు పెట్టిస్తోన్న సూసైడ్ నోట్

కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష (SIR) ప్రక్రియపై విపక్షాల విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో, పని ఒత్తిడి కారణంగా పలువురు బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLO) మరణించడం కలకలం రేపుతోంది. ఉత్తర్ ప్రదేశ్‌లో తాజాగా మరో….

కర్ణాటకలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం..!

కర్ణాటక పాలకపక్షంలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయా? సీఎం కుర్చీ కాపాడుకోవాలని సిద్ధరామయ్య.. ఆ పీఠ దక్కించుకోవాలని డీకే శివకుమార్ పోటీ పడుతున్నారా? హైకమాండ్ పిలుపు కోసం నేతలు వెయిట్ చేస్తున్నారా? శనివారం సాయంత్రానికి డీకే శివకుమార్ హస్తినకు వెళ్లనున్నారా? అవుననే సంకేతాలు….

మంతెన వారి వివాహ వేడుకల్లో జెన్నిఫర్ లోపేజ్ ప్రదర్శన: భారీ పారితోషికం

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్లో ఇటీవల భారత సంతతి అమెరికన్ బిలియనీర్, అమెరికా ఫార్మా ఇండస్ట్రీలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన మంతెన రామరాజు కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రామరాజు కుమార్తె నేత్ర మంతెన, వంశీ గాదిరాజుల వివాహానికి దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు….

మహిళల హక్కుల పరిరక్షణ: భారతీయ శిక్షా స్మృతిలోని ముఖ్య సెక్షన్లపై అవగాహన అవసరం

ఆధునిక సమాజంలో స్త్రీలపై హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు అధికమవుతున్న నేపథ్యంలో, మహిళలు తమపై జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి సరైన అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంధి.అందుకే ఐక్యరాజ్యసమితి 1999లో చేసిన తీర్మానం మేరకు,….

సీజేఐగా తొలిరోజునే 17 కేసుల విచారణ: అత్యవసర కేసులకు కొత్త నియమం అమలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐ హోదాలో తొలిరోజునే ఆయన 17 కేసులను విచారించారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి భవన్ నుంచి సుప్రీంకోర్టుకు చేరుకున్న జస్టిస్ సూర్యకాంత్, న్యాయస్థానం ప్రాంగణంలోని గాంధీ,….

ముఖ్యమంత్రి పీఠం కోసమే: సెంట్రల్ జైల్లో ఎమ్మెల్యేలను కలవడంపై డీకే శివకుమార్‌పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర ఆరోపణలు!

కర్ణాటక రాజకీయాలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరూ తమ బలాలను నిరూపించుకోవడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో నిమగ్నమయ్యారని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే, డీకే….

కర్ణాటక సంక్షోభంపై డీకే శివకుమార్ స్పష్టత: ఐదేళ్లు సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న ఊహాగానాలకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తెరదించారు. గత రెండు రోజులుగా డీకే వర్గానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం….

ప్రధాని మోదీని మరోసారి ప్రశంసించిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ శశిథరూర్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ వార్తల్లో నిలిచారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ శశిథరూర్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మోదీ తన….