Author: YES9 TV

AP

ఏపీలో మెడికల్ కాలేజీలపై పీపీపీ పోరు: వెనక్కి తగ్గేదే లేదన్న చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సమయంలో అమరావతి, పోలవరం మరియు హైవేల వంటి భారీ ప్రాజెక్టులకు కేంద్రం అండగా నిలుస్తోందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వ….

AP

తిరుమలలో మోహన్ భగవత్: శ్రీవారి అన్నప్రసాదం స్వీకరించిన ఆర్ఎస్ఎస్ చీఫ్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా గురువారం ఆయన తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించారు. సామాన్య భక్తులతో కలిసి కూర్చుని శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆయనతో పాటు టీటీడీ చైర్మన్ బి.ఆర్…..

AP

కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం అని కొవ్వు, పెళ్లికూతురికి చుక్కలు, సంకనాకిపోయిన శోభనం !

పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తాళి కట్టే సమయంలో పెళ్లికొడుక్కి పెళ్లికూతురితో పాటు ఆమె కుటుంబ సభ్యులు సినిమా చూపించారు. ఏం చేయాలో తెలిక పెళ్లికొడుకు సతమతం అవుతున్న సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పెళ్లి చేసుకుని హ్యాపీగా అదే….

AP

ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు తెర మీదకు

ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. పార్టీలు కొత్త పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఓటమి లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. షర్మిల రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఏపీలో షర్మిల పాత్ర పైన స్పష్టత….

AP

కాసేపట్లో జగన్ వద్దకు షర్మిల, ఆర్కే-కాంగ్రెస్ లో చేరే తొలి ఎమ్మెల్యే నేనే-అమరావతికి వ్యతిరేకం కాదు..

వైఎస్ షర్మిల, విజయమ్మతో కలిసి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసేందుకే తాను సీఎం జగన్ వద్దకు వెళ్తున్నట్లు ఆళ్ల తెలిపారు. షర్మిలతో కలిసి….

కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్‌లెట్ విడుదల చేసిన బీఆర్ఎస్.. తగ్గట్లేదుగా!!

తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి పట్టుమని నెలరోజులైనా కాకముందే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరశంఖం పూరించింది. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ఇప్పటికే ఒత్తిడి తెస్తున్న బీఆర్ఎస్ తాజాగా కాంగ్రెస్ 420హామీల పేరుతో ఒక బుక్ లెట్ ను….

AP

బంగారు నగల దుకాణాల్లోకి చొరబడి దోపిడీలు,

బంగారు నగల దుకాణాల్లోకి చొరబడి దోపిడీలు, చోరీలకు పాల్పడుతున్న ఘటనలు పదే పదే వెలుగు చూస్తున్నాయి. తుపాకీ చూపించి బంగారు నగలు దోచుకున్న ఘటనలతో పాటు దేశవ్యాప్తంగా ప్రతిరోజూ ఒక్కో అతిపెద్ద జ్యువెలరీ షాపుల్లో కూడా చోరీలు జరుగుతున్నాయి. ప్రముఖ జ్యువెలరీ….

భారత్ వస్తున్న నౌకను హైజాక్ చేసిన హౌతీ తిరుగుబాటుదారులు..

టర్కీ నుంచి భారత్ బయలుదేరిన కార్గో నౌకను ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. నౌకలో వివిధ దేశాలకు చెందిన 50 మంది సిబ్బంది ఉన్నారు. గెలాక్సీ లీడర్‌గా పిలిచే ఈ నౌకలో భారతీయులు ఉన్నారా..? లేదా..? అనే….

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను తిలకించిన ప్రధాని నరేంద్ర మోదీ

2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియంలో కూర్చొని వీక్షించారు. ప్రధాని వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్….

ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఇవే..!

ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. దీంతో మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆస్ట్రేలియా ముందు 241 పరుగుల లక్ష్యం పెట్టింది. దీన్ని ఆసీస్.. 43 ఓవర్లలో 4….