గుంతకల్ రైల్వే డిఆర్ఎం పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ హైస్కూల్ కు 30 కంప్యూటర్లు వితరణ..!
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో పట్టు కేశవ్ పిలై ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పేద విద్యార్థుల సాంకేతిక విద్య కోసం గుంతకల్ రైల్వే డివిజనల్ మేనేజర్ చంద్రశేఖర్ 30 కంప్యూటర్ల ను వితరణ చేసి పాఠశాలలో ఘనంగా కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు…..










