ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడమే బలహీనతకు నిదర్శనం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని పదేపదే చెబుతున్నప్పటికీ, వాస్తవంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటం బలహీనతను సూచిస్తోంది. గత మూడు విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2023-24లో 81,08,406 మంది విద్యార్థులుండగా, 2025-26….










