Latest Posts

AP

రూ.70 వేల కోట్లు కోల్పోయిన టాప్-10లోని 6 సంస్థలు.. రిలయన్స్, టీసీఎస్‌కు భారీ నష్టం

గతవారం ట్రేడింగ్ లో టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థలు రూ.70485 కోట్లు కోల్పోయాయి. రిలయన్స్, టీసీఎస్ భారీగా నష్టపోయాయి. Market Capitalization | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లో టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థలు రూ.70,486.95 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్….

దేశంలో రూ. 10వేల నోట్…ఎప్పుడంటే

భారతదేశంలో ఇప్పటి వరకు చలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ నోట్ అంటే మనకు గుర్తుకు వచ్చేది రూ. 2వేల నోట్. 2016 వరకు రూ. 1000 నోట్ ఉండేది. ఆ తర్వాత వీటిని రద్దు చేసిన ఆర్బీఐ రూ. 2వేల నోట్….

వెలుగులోకి నయా మోసం. కార్డు, ఓటీపీ వివరాలేమి లేకుండానే బ్యాంకు ఖాతా ఖాళీ

ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం టెక్నాలజీపరంగా చాలా బాగా అభివృద్ధి చెందింది. దీంతో ప్రజలు కూడా సొమ్మును ఇంట్లో ఉంచుకోకుండా బ్యాంకు ఖాతా దాచుకుంటున్నారు. గతంలో మన దగ్గర ఉన్న సొమ్మును ఖాజేసే బందిపోటు దొంగలు ఉన్నట్లే తాజాగా సైబర్ మోసగాళ్లు అంటే….

ప్రభుత్వ బ్యాంకా? ప్రైవేట్ బ్యాంకా? ఎందులో డబ్బులు దాచుకుంటే బెస్ట్?

ఇంట్లో డబ్బులు ఉన్నాయా? బ్యాంక్‌లో వీటిని దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే ఏ బ్యాంక్‌లో డబ్బులు ఎఫ్‌డి చేస్తే బాగుంటుంది ? అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. బ్యాంక్ ప్రాతిపదికన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లు….

ఈనెలలోనే నోకియా సీ32 లాంచ్: ఇంత ధర ఉండనుందా!

 నోకియా నుంచి సీ సిరీస్‍లో మరో బడ్జెట్ 4జీ ఫోన్ భారత మార్కెట్‍లోకి వచ్చేందుకు రెడీ అయింది. అతిత్వరలోనే హెచ్‍ఎండీ గ్లోబల్ ఈ ఫోన్‍ను ఇండియాకు తీసుకురానుంది. ఇప్పటికే గ్లోబల్‍గా ఇప్పటికే కొన్ని దేశాల్లో లాంచ్ అయిన ఈ నోకియా సీ32….

జపాన్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత మిజోకామీని కలిసిన ప్రధాని మోదీ

జీ-7 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని హిరోషిమా చేరుకున్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు ఆయన హిరోషిమాకు వెళ్లారు. జపాన్ ప్రస్తుత అధ్యక్షుడిగా G-7 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. భారతదేశాన్ని అతిథి దేశంగా ఆహ్వానించారు…..

ట్రాక్టర్ నడిపిన అమితాబ్ బచ్చన్ మనవరాలు.. వీడియో వైరల్‌.!

అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ పర్సనాలిటీ. ఆమె బిగ్ బి, మిగిలిన బచ్చన్ కుటుంబం వలె నటి కాదు. వ్యాపారంలో రాణిస్తుంది. నవ్య.. ఆరా హెల్త్ అనే మహిళా కేంద్ర ఆరోగ్య సంస్థకు….

AP

చంద్రబాబుకు గుడివాడ అమర్ నాథ్ సవాల్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. విస్సన్నపేట గ్రామంలో 609 ఎకరాల భూమిని కాజేసినట్టుగా చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని తెలిపారు. 609 ఎకరాల్లో ఒక….

AP

భర్త వేధింపులు.. పెళ్ళైన 13 రోజులకే తనువు చాలించిన యువతి

భర్త వేదింపులు తాళలేక పెళ్ళైన 13 రోజులకే ఓ యువతి ప్రాణాలను తీసుకుంది. ఈ సంఘటన పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.   కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ బాపునగర్‌ ప్రాంతానికి చెందిన నర్సింహారెడ్డి కూతురు నిషిత(24)ను మేడ్చల్‌ మండలం….

విద్వేషంపై ప్రేమ గెలిచింది : రాహుల్ గాంధీ

బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులుగా 8 మంది ప్రమాణ స్వీకారం చేశారు.   ఆ తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడారు. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛమైన, అవినీతి రహిత….