Latest Posts

AP

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో ట్విస్ట్..! లోకేష్ సీరియస్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై పట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జీవీఎంసీలో వైసీపీ కార్పోరేటర్లను తమవైపు తిప్పుకుని మేయర్ పదవిని దక్కించుకున్న కూటమి.. ఇవాళ డిప్యూటీ మేయర్ ఎన్నిక….

AP

ఏపీలో కొత్త పథకం..! రూ. 25 లక్షల వరకు..

చంద్రబాబు సర్కార్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. దీనికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ రెడీ చేసిన ముసాయిదా ప్రస్తుతం ఆర్థికశాఖ పరిశీలనలో ఉంది. అక్కడ ఆమోద ముద్ర పడగానే ప్రకటన రానుంది…..

గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా గురించి వెలుగులోకి కొత్త కొత్త విషయాలు..!

గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. యూట్యూబ్ పేరుతో తరచూ పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ హైకమిషన్‌ కార్యాలయాలను సందర్శించేవారిని సమాచారం. అంతేకాదు హైదరాబాద్, పూరీ ప్రాంతాలతో ఆమెకు లింకులు ఉన్నట్లు వార్తలు….

AP

జ‌గ‌న్ గుండెల్లో గుబులు మొదలైందా..? మంత్రి షాకింగ్ కామెంట్స్..!

ఏపీ లిక్క‌ర్ స్కామ్‌లో సిట్ విచార‌ణ‌తో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ గుండెల్లో గుబులు మొద‌లైంద‌ని మంత్రి కొల్లు ర‌వీంద్ర అన్నారు. సిట్ విచార‌ణలో అవినీతి బాగోతాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌నే కూట‌మి ప్ర‌భుత్వంపై త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నార‌ని మంత్రి….

AP

లిక్కర్ కుంభకోణంలో కొత్త విషయాలు..! వెలుగులోకినటి మోనికాబేడి ఫేక్ పాస్‌పోర్టు..?

ఏపీ లిక్కర్ కుంభకోణంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి లీలలు బయటకు వస్తున్నాయి. ఆయన కర్నూలు ఎమ్మార్వోగా ఉన్నప్పుడు నటి మోనికాబేడీ(సనా మాలిక్ కమల్)కి తప్పుడు రెసిడెన్సీ సర్టిఫికెట్ ఇచ్చినట్టు ఓ వార్త….

మందు బాబులకు ఊహించని షాక్..! మరోసారి మద్యం ధరలు పెంపు..!

తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ధరా ఘాతంతో ఇబ్బంది పడుతున్న మందుబాబులు, తాజాగా మరో మారు లిక్కర్ ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వడదెబ్బ కొట్టినట్టు షాక్ లో ఉన్నారు. ఇటీవల బీర్ల ధరలను….

హైదరాబాద్ లో పేలుళ్లకు భారీ కుట్ర.. ఉగ్రవాదులతో లింక్స్ ఉన్న ఇద్దరు అరెస్ట్..!

భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ లో పేలుళ్లకు భారీ కుట్ర పన్నిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల కుట్రను రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్‌ బృందం‌‌‌‌‌‌‌ భగ్నం చేసింది. విజయనగరానికి చెందిన సిరాజ్(29).. హైదరాబాద్‌ కు చెందిన సమీర్(28).. నగరంలో….

ప్రపంచంలోనే తొలి ఏఐ ఆసుపత్రి…! ఎక్కడో తెలుసా..?

వైద్య రంగంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. మనుషులకు బదులుగా యంత్రాలే రోగ నిర్ధారణ చేసి, చికిత్స అందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సౌదీ అరేబియాలో జరుగుతున్న ఓ ప్రయోగం నిరూపిస్తోంది. ప్రపంచంలోనే తొలిసారిగా, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ –….

రేవంత్ రెడ్డిని కలిసిన అభిజిత్ బెనర్జీ.. !

ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది.   ఈ….

తెలంగాణలో మళ్లీ వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థ..

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం మాట్లాడుతూ, దొర (కేసీఆర్)కు ఏమి ఆలోచన వచ్చిందో తెలియదు కానీ రాత్రికి రాత్రి వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేశారని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను పునరుద్ధరిస్తామని….