కర్ణాటకలో ఆరు రోజుల్లో 22 ర్యాలీలో పాల్గొనబోతున్న ప్రధాని మోడీ..
మే 10వ తారీఖున కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో రెండు వారాల టైం మాత్రమే మిగిలి ఉండటంతో… కర్ణాటకలో ప్రధాన పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. ఎలాగైనా అధికారాన్ని కైవాసం చేసుకోవాలని బీజేపీ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తుంది. ముఖ్యంగా దక్షిణాదిలో….










