Latest Posts

గాంధీభవన్‌లో అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్ సమావేశం

అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్ సమావేశం గాంధీభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసిసి సెక్రటరీ మన్సూర్ అలీఖాన్, అన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కాంగ్రెస్, డాక్టర్ ఉదిత్ రాజు, కాంగ్రెస్ క్యాంపెన్ కమిటీ చైర్మన్….

. ఈజిప్షియన్ల కళానైపుణ్యానికి ప్రతీక

ఈజిప్ట్‌.. పురాతన నాగరికతకు, చారిత్రక నిర్మాణాలకు, కళలకు, ఎన్నో చారిత్రక రహస్యాలకు నిలయం. మమ్మీలు, పిరమిడ్‌లు ఈజిప్షియన్ల కళా నైపుణ్యానికి అద్దం పడతాయి. వీటి పేర్ల చెప్పగానే ఇవి ఈజిప్షియన్ల నిర్మాణాలని చెప్పేస్తారు. అంతలా విశ్వవ్యాప్తంగా ఖ్యాతిని గడించాయి. అయితే ఈ….

సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ సీక్రెట్ చెప్పిన జాన్వీ కపూర్..!!

టాలీవుడ్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించిన అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె వారసురాలుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అయింది జాన్వీ కపూర్.. కానీ అక్కడ అవకాశాలు అందుకున్న….

ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరించినప్పుడు, పాలకపక్షం ప్రజావ్యతిరేక నిర్ణయాలు

ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరించినప్పుడు, పాలకపక్షం ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పుడు అధికార పక్షాన్ని గద్దె దించేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. అధికార పక్షానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో ప్రవేశపెట్టే హక్కును విపక్షాలకు కల్పించింది. తాజాగా ఈ హక్కును….

AP

జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్

కొవిడ్ తో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనాతో చాలామంది ఉద్యోగులు మృతి చెందారు. వారి కుటుంబాలు కారుణ్య నియామకాలు గురించి ఎదురుచూస్తూ వచ్చాయి. ఎట్టకేలకు వారి ఆశలు….

మురికి కాలువలో స్వయంగా చెత్తను తొలగించిన మంత్రి హరీశ్‌ రావు

నడకతో ఆరోగ్యం.. చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణాన్ని చెయొచ్చు అంటూ మరో సంస్కరణకు సిద్ధిపేట (Siddipet) మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. నిత్యం వేకువజామున పట్టణ ప్రతీ వార్డులో కలియ తిరుగుతూ ప్రజలకు చెత్తోపదేశం చేస్తున్నది. ఇందులో భాగంగా సిద్దిపేటలోమన చెత్త-మన బాధ్యత….

అమెరికా ఎకానమీకి ఒక ఊపు ఇస్తున్న సింగర్‌.

సంగీతానికి రాళ్లయినా కరుగుతాయి అంటారు పెద్దలు. అది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. పాశ్యాత్య దేశాల్లో ఓ మైకేల్‌ జాక్సన్‌, షకీరా, మడోనా, లేడీ గాగ… వంటి వారు పాడితే ప్రపంచమే మారుమోగింది. మిస్సమ్మ సినిమాలో భూమిక పాడినట్టు.. వారు….

ఆ అందం ఏంటి బాబోయ్ అని ఫ్యాన్స్ ఫిదా!

రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పెళ్లిసందడి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీ లీల. ఆ తర్వాత రవితేజ తో కలిసి ‘ధమాకా’ సినిమా లో నటించ్చింది. ఈ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ చిన్నది. అతి తక్కువ సమయంలోనే బాగా….

: దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు ఒక ఎత్తు. ఆ ఒక్క రాష్ట్రం ఒక ఎత్తు.. 28 రాష్ట్రాల్లో దేశ రాజ్యాంగం అమలవుతుంటే.. అక్కడ మాత్రం అందుకు మినహాయింపు

దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు ఒక ఎత్తు. ఆ ఒక్క రాష్ట్రం ఒక ఎత్తు.. 28 రాష్ట్రాల్లో దేశ రాజ్యాంగం అమలవుతుంటే.. అక్కడ మాత్రం అందుకు మినహాయింపు ఉంటుంది. ఈ దేశంలో ప్రజలు మొత్తం చెల్లించిన పన్నుల రూపంలోని నగదును అక్కడి….

AP

ఏపీలో మహిళా కమిషన్ తీరు మరోసారి చర్చనీయాంశం

ఏపీలో మహిళా కమిషన్ తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. మహిళల అదృశ్యం పై చేసిన కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లో….