Latest Posts

AP

గవర్నర్ కోటా ‘ఎమ్మెల్సీ’ల్లో ఈసారి అవకాశం వారికే.

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్నమొన్నటిదాకా కేసీఆర్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించిన ప్రతిపక్షాలు ఇప్పుడు నోరుమెదపడానికి ఒకటికి వందసార్లు ఆలోచిస్తున్నాయి. ప్రతిపక్షాలు కాబట్టి, వారి ఉనికి కోసం ఏదో విమర్శలు చేయాలి కాబట్టి చేస్తున్నారే కానీ, వాస్తవానికి….

AP

విశాఖ రాజధాని కాకపోవడం వలన కూలిన వంతెన!!!

విశాఖ రాజధాని కాకపోతే శ్రీకాకుళం జిల్లా ఎన్నటికీ అభివృద్ధి చెందదని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఊరికే అనలేదు. జిల్లాలో ఇచ్చాపురం పట్టణంలో బహుదానదిపై బ్రిటిష్ కాలంలో అంటే. 1929లో నిర్మించిన వంతెన నేడు కూలిపోయింది. ఎందుకంటే విశాఖ రాజధాని కాలేదు కనుక!….

దర్శకుడ్ని కౌగిలించుకున్న నాగచైతన్య

దర్శకుడ్ని కౌగిలించుకున్న నాగచైతన్య నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం కస్టడీ. ఈ సినిమాతో నాగచైతన్య కోలీవుడ్ కు పరిచయమౌతుంటే, ఈ సినిమాను డైరక్ట్ చేసిన వెంకట్ ప్రభు, టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఈ కథ విన్న వెంటనే దర్శకుడ్ని….

AP

రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘనస్వాగతం!

సిఎం జగన్మోహన్ రెడ్డి బుదవారం విశాఖ, విజయనగరం జిల్లాలలో పర్యటించనున్నారు. విశాఖ నగరంలో మధురవాడలో ఐటి టెక్ పార్కుకు, విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసేందుకు వస్తున్నారు. ఈసారి సిఎం జగన్‌ తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లోనే….

AP

ఎవరైనా ఏపీలో ఏం జరుగుతోంది?అని ప్రశ్నిస్తే ‘రాజకీయాలు’

ఎవరైనా ఏపీలో ఏం జరుగుతోంది?అని ప్రశ్నిస్తే ‘రాజకీయాలు’ అని సమాధానం చెప్పుకోవాలి. గత నాలుగేళ్ళుగా ఏపీలో రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయి. మరేమీ జరగడం లేదు. అందుకే పొరుగు రాష్ట్ర మంత్రులు కూడా ఏపీలో పార్టీలు, నేతలపట్ల, రాష్ట్రం పట్ల చులకనగా మాట్లాడుతుంటారు…..

మోడీకి దగ్గరైతే భస్మం అయిపోతారు జాగ్రత్త! నారాయణ

రాష్ట్ర రాజకీయాలలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణది విలక్షణ శైలి అని చెప్పవచ్చు. ఏపీలో ఏ పార్టీతోను సీపీఐకి పొత్తులు లేకపోవడం వలన ఆయన నోటికి అన్ని పార్టీలు సమానంగా బలైపోతుంటాయి. టిడిపి, జనసేన, బిజెపిల పొత్తుల గురించి మాట్లాడుతూ, “ఆ….

ఇది తీరని అసమ్మతి.. పాత సీన్లే రిపీట్ అవ్వడం ఖాయం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గాని మిత్రులు గాని ఉండరు అనే మాటలు మనం వింటూనే ఉంటాం. అదేవిధంగా రాజకీయాల్లో బంధుత్వాలు ఉండవు, వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి అనే వ్యాఖ్యలు కూడా మనం తరచూ వింటూనే ఉంటాం. అయితే ఈ వ్యాఖ్యలు….

కొత్త ట్రెండుకి దారి తీస్తున్న రీరిలీజుల ప్రహసనం

పాత బ్లాక్ బస్టర్లను రీ రిలీజ్ చేయడం గత ఆరేడు నెలలుగా విపరీతంగా ఊపందుకుంది. కొన్ని కనక వర్షం కురిపిస్తే మరికొన్ని పోస్టర్ ఖర్చులు తేలేదు. అయినా సరే డిస్ట్రిబ్యూటర్లు వీటిని ఇప్పట్లో ఆపేలా లేరు. ఫ్యాన్స్ సైతం వీటిని ప్రెస్టీజియస్….

యువగళం పాదయాత్ర 1,100 కిమీ. గమ్యంవైపు అడుగులు

టిడిపి యువనేత నారా లోకేష్‌ జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించి 86 రోజులలో 1,100 కిమీ పూర్తిచేశారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గోనెగండ్ల మండలంలో సోమవారం నారా లోకేష్‌ 1,100 కిమీ మైలురాయిని అధిగమించారు. ఈ సందర్భంగా….

పటయాలో సుమారు 90 మంది భారతీయులను అధికారులు అరెస్ట్

థాయిలాండ్ లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠా గుట్టు రట్టైంది. పటయాలో సుమారు 90 మంది భారతీయులను అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో 16 మంది మహిళలు ఉన్నారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.1.60 లక్షలు, రూ.20.92 కోట్ల….