Latest Posts

కంచె గచ్చిబౌలిపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..

కంచ గచ్చిబౌలి భూముల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గావాయ్ ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే విచారణను జులై 23కు వాయిదా వేసింది. ఈ సమయంలో మాత్రం పలు కీలక వ్యాఖ్యలు చేసింది…..

త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగాలు.. 1,161 పోస్టులు భర్తీ..!

నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టింది.. నీళ్ల కోసం మొదలైన ఆకాంక్షనే రాష్ట్రాన్ని సాధించి పెట్టింది.. అందుకే నీటిపారుదల శాఖలో ఉద్యోగం అంటే అది ఒక భావోద్వేగం” అని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఏఈ, జేటీవో ఉద్యోగాలకు ఎంపికైన….

మరింత బలంగా భారత్ రక్షణ వ్యవస్థ..! ‘భార్గవాస్త్ర’ ప్రయోగం విజయవంతం..!

దేశ రక్షణ రంగంలో మరో ముందడుగు పడింది. శత్రు డ్రోన్ల సమూహాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘భార్గవాస్త్ర’ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (ఎస్‌డీఏఎల్) ఈ అత్యాధునిక వ్యవస్థను….

AP

మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, గ్రామీణ హార్తాల్ ను జయప్రదం చేయండి..

సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి.వెంకటరత్నం పిలుపు స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాలు పరమావధిగా సంస్కరణల పేరుతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం, రైతాంగం పై దాడి చేస్తోందని దీనికి వ్యతిరేకంగా ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా….

పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్‌కు విముక్తి.. !

పాకిస్తాన్ సైన్యం వద్ద బందీగా ఉన్న భారతదేశానికి చెందిన ఒక సైనికుడు తిరిగి స్వదేశం చేరుకున్నాడు. బార్డర్ వద్ద పాకిస్తాన్ అధికారులు అతడిని ఇండియన్ బార్డర్ ఆఫీసర్స్ కు బుధవారం ఉదయం అప్పగించినల్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం పొరపాటున సరిహద్దులు….

AP

విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు మరో గుడ్ న్యూస్..!

ఏపీలోని రెండు కీలక నగరాలు విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులు నిర్మించేందుకు కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు ఊతం లభిస్తోంది. ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టుల డీపీఆర్ లు సిద్ధం చేసే ప్రక్రియతో పాటు టెండర్ల ప్రక్రియకూ రంగం సిద్దమవుతుండగా……

ఆ రూల్ ఫేక్.. రాజీవ్ పథకంపై క్లారిటీ ఇదే..!

తెలంగాణలో యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాజీవ్ యువ వికాసం పేరుతో రూపొందించిన ఈ పథకం ద్వారా లక్షల మంది నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందనుంది. అయితే ఈ పథకం ఎంపిక….

డ్రగ్స్ కు బానిసై..! ఏకంగా రూ.కోటి విలువ చేసే ఇంటినే అమ్మేసిన హైదరాబాద్ డాక్టర్..!

అందరికీ ఆరోగ్య సలహాలు ఇచ్చే డాక్టర్లు కూడా నేరం చేస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇలాంటి కేసు ఒకటి తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఒక ప్రఖ్యాత ఆస్పత్రిలో ఉన్నత పదవిలో ఉన్న ఒక మహిళా డాక్టర్….

AP

వైసీపీకి మరో షాక్.. మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ రాజీనామా.!

వైసీపీ పార్టీ అధికారం పోయి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. ప్రస్తుతం పార్టీ పరిస్థితులను గమనించిన నేతలు, ఆ పార్టీలో లైఫ్ ఉండదని భావించారు. తట్టా బుట్టా సర్దుకుని వెళ్లిపోతున్నారు. తాజాగా మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్ వంతైంది. వైసీపీకి….

AP

తిరుపతి ఆటోమొబైల్ అసోసియేషన్ తరఫున, “ఆపరేషన్ సింధూర్” లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లకు మద్దతుగా భారత సైన్యానికి రూ. 3.15 లక్షల విరాళాన్ని అందించారు. ఈ డిమాండ్ డ్రాఫ్ట్‌ను జిల్లా కలెక్టర్ గారికి శ్రీ ప్రుధ్వి గారు అందజేశారు..

తిరుపతి ఆటోమొబైల్ అసోసియేషన్ తరఫున, “ఆపరేషన్ సింధూర్” లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లకు మద్దతుగా భారత సైన్యానికి రూ. 3.15 లక్షల విరాళాన్ని అందించారు. ఈ డిమాండ్ డ్రాఫ్ట్‌ను జిల్లా కలెక్టర్ గారికి శ్రీ ప్రుధ్వి గారు అందజేశారు…..