Latest Posts

AP

లేపాక్షి కళా శిల్పాలు ఎంతో అద్భుతం… అపురూపం..? లేపాక్షి లో వీరభద్ర స్వామి దేవాలయాన్ని సందర్శించిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి..

(లేపాక్షి )సత్యసాయి జిల్లా ) పుట్టపర్తి :21   ఎంతో ప్రసిద్ధిగాంచిన లేపాక్షి ఆలయ కళా శిల్పాలు చాల అద్భుతంగా ఉన్నాయని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. హిందూపురంలోని ఏం జీ ఏం మైదానంలో జిల్లా యంత్రాంగం….

యుద్ధం మీరు మొదలు పెట్టొచ్చు.. ముగించేది మేమే.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్..!

అమెరికా… ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అమెరికా తమపై నేరుగా దాడులకు పాల్పడినందున ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ సైన్యం సోమవారం హెచ్చరించింది. ఇరాన్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి ఇబ్రహీం….

తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్..

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంపై రాష్ట్ర హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మరియు పిటిషనర్ల తరఫున వాదనలు సోమవారం ముగిశాయి. ఇరు పక్షాల వాదనలను విన్న ఉన్నత న్యాయస్థానం,….

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఏఈ..!

హైదరాబాద్ నగరంలోని బల్దియాలో మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారుల వలకు చిక్కారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని అంబర్‌పేట సర్కిల్‌లో పనిచేస్తున్న మనీషా అనే మహిళా అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) లంచం తీసుకుంటూ సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా….

AP

జగన్‌కు మానవత్వమే లేదు… ఉంటే సింగయ్యను అలా వదిలేసి వెళ్లరు!: షర్మిల..

పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో ఏటూకూరు బైపాస్‌ వద్ద జరిగిన దుర్ఘటనలో చీలి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యమే కారణమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్రంగా ఆరోపించారు. నేడు తిరుపతిలో విలేకరులతో మాట్లాడిన….

AP

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు… అదే రోజున ఆటోడ్రైవర్లకు ఆర్థికసాయం: సీఎం చంద్రబాబు..

డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలో ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో ఏడాది కాలంలోనే చేసి చూపించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలో కూటమి ప్రభుత్వం ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఊహించిన దానికంటే….

AP

SVU లో కులవివక్షతను తీవ్రంగా ఖండిస్తున్నా..

తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, డెయిరీ విభాగంలో పనిచేస్తున్న SC సామాజిక వర్గానికి చెందిన అధ్యాపకులు అసిస్టెంట్ ప్రొఫెసర్ V. రవివర్మ గారి పట్ల.. అదే విభాగంలో పనిచేస్తున్న ఆధిపత్య ఉన్నత కులానికి, వర్గానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ రవీంద్రారెడ్డి చూపిస్తున్న….

AP

యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం: సీఎం చంద్రబాబు..

యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి….

“ఒకే భూమి – ఒకే ఆరోగ్యం కోసం యోగా” ప్రధాని మోడీ..!

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం, జూన్ 21, 2025న విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగాకు వయసు, హద్దులు వంటి పరిమితులు లేవని, ఇది అందరికీ చెందిందని స్పష్టం….

AP

ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించిన ప్రపంచ బ్యాంకు బృందం..

రాజధాని అమరావతి నిర్మాణాలకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు పెద్ద ఎత్తున రుణాలు విడుదల చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా రాజధాని ప్రాంతంలో ప్రపంచ….