Latest Posts

ముఖ్యమంత్రి రేవంత్‌కి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ లేఖ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘తెలంగాణ రైజింగ్-2047’ దార్శనిక ప్రణాళిక తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ బృహత్తర లక్ష్య….

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు..! అప్పటిలోపు నిర్వహించాలని ఆదేశాలు..!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా రేపో మాపో మోగనుంది. గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బుధవారం తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ మేరకు హైకోర్టు….

AP

పల్నాడు టూర్ ఇష్యూ.. జగన్ క్వాష్ పిటిషన్..

వైసీపీ అధినేత జగన్‌, పార్టీ నేతలకు పల్నాడు ఘటన టెన్షన్ వెంటాడుతోంది. టూర్ ఏమోగానీ మొత్తం ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఆ ఘటనపై ఆలస్యంగా రియాక్ట్ అయిన పోలీసులు, జగన్ సహా మిగతా నేతలపై కేసులు నమోదు చేశారు. అరెస్టు తప్పదని….

AP

మరో కొత్త కార్యక్రమానికి జగన్ శ్రీకారం..! రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో పేరుతో..

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిందో లేదో అప్పుడే పాలనలో ప్రభుత్వం విఫలమైందంటూ అంటూ వైసీపీ రచ్చ చేస్తోంది. ఇటీవల వెన్నుపోటు దినోత్సవం అంటూ హడావిడి చేసినా జనం నుంచి స్పందన లేదు. తాజాగా రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో అంటూ మరో….

AP

ఏపీ కేబినెట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..!

ఏపీ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం మరోసారి భూసమీకరణ చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఒకే రకమైన నిబంధనలతో ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల….

AP

అమరావతి నిర్మాణానికి బంగారు గాజులు విరాళం ఇచ్చిన మహిళ..

రాజధాని అమరావతి నిర్మాణానికి ఇద్దరు మహిళలు విరాళం అందజేసి తమ ఔదార్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలనే సదుద్దేశంతో తమవంతు సహాయం అందించారు. సచివాలయంలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన తెనాలి, విజయవాడకు చెందిన ఇద్దరు మహిళలు….

ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైనికుడిపై సుప్రీంకోర్టు ఫైర్..! ఎందుకంటే..?

చట్టం ముందు అందరూ సమానమే. న్యాయం అందరికీ ఒక్కటేనని సుప్రీం కోర్టు మంగళవారం నొక్కి చెప్పింది. దేశ సేవ చేసినంత మాత్రాన క్రిమినల్ కేసుల్లో మినమాయింపు నిచ్చేది లేదని తేల్చి చెప్పింది. 20 ఏళ్ల క్రితం వర కట్న వేధింపులు, భార్య….

తెలంగాణ తల్లి విగ్రహాలన్నిటినీ తొలగిస్తాం..! కవిత సంచలన వ్యాఖ్యలు..!

కలెక్టరేట్ ప్రాంగణాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహాలన్నిటినీ తొలగిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. అవి తెలంగాణ తల్లి విగ్రహాలు కావని, కాంగ్రెస్ తల్లి విగ్రహాలని విమర్శించారు. ఆ విగ్రహాలన్నిటినీ తీసేసి గాంధీ భవన్ కి పంపిస్తామని….

తెలంగాణకు ఆమ్రపాలి మళ్లీ రాక..?

కొద్దిరోజుల కిందట తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిపోయారు. తాజాగా క్యాట్ తీర్పుతో ఆమె తెలంగాణకు రానున్నారు. ఇప్పుడు ఆమెకు ఎలాంటి పదవి ఇస్తారనేది ఆసక్తిగా మారింది.   కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌-క్యాట్‌ ఆదేశాల మేరకు తెలంగాణలో రీఎంట్రీ ఇవ్వనున్నారు ఐఏఎస్ అధికారి….

AP

గుంతకల్ రైల్వే డిఆర్ఎం పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ హైస్కూల్ కు 30 కంప్యూటర్లు వితరణ..!

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో పట్టు కేశవ్ పిలై ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పేద విద్యార్థుల సాంకేతిక విద్య కోసం గుంతకల్ రైల్వే డివిజనల్ మేనేజర్ చంద్రశేఖర్ 30 కంప్యూటర్ల ను వితరణ చేసి పాఠశాలలో ఘనంగా కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు…..