పిచ్చి బంగారం చూపించి మంచి బంగారం ఆభరణాలు తీసుకెళ్ళిన కిలాడి లేడీలు ..
..నందిగామ లక్ష్మి నరసింహ జ్యూవెలరీ షాపు లో ఘటన…. సుమారు రెండు లక్షల విలువైన బంగారు ఆభరణాలు ( Gold ) తీసుకెళ్ళి యజమానిని బురిడీ కొట్టించిన కిలాడి లేడీలు….అంతర్రాష్ట్ర ముఠా గా అనుమానిస్తున్న పోలీసులు….ఈనెల 5 వ తేదిన ఘటన….










