Latest Posts

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసకందాయం

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. అజిత్‌ పవార్‌ తన మద్దతుదారులతో కలిసి భాజపాలో చేరతారనే ఊహాగానాలకు తోడు.. ముఖ్యమంత్రి పదవి ఇప్పుడే చేపట్టాలనుందంటూ ఆయన వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఈ క్రమంలోనే శివసేన నేత సంజయ్‌ రౌత్‌ తాజాగా కీలక….

AP

ఒంగోలు జిల్లాలో వైకాపాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఒంగోలు జిల్లాలో వైకాపాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థలో తాను పెట్టుబడులు పెట్టినట్టు నిరూపిస్తే తన యావదాస్తిని రాసిస్తానని ఆయన ప్రకటించారు. తనతో పాటు….

AP

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై దర్యాప్తు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు మరోమారు పులివెందులలో కనిపించారు. ఆదివారం కొందరు అధికారులు పులివెందులకు చేరుకుని వివేకా నంద రెడ్డి హత్యకు గురైన ఇంటితో పాటు ఆ పక్కనే ఉన్న కడప….

AP

దళితులకు పిలుపునిచ్చిన జూపూడి

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటు చేసుకున్న ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు స్పందించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఘాటు విమర్శలు సంధించారు. దళిత శాసనసభ్యుడు….

AP

వివేకా హత్యకేసులో 6 గంటలు విచారించిన సీబీఐ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలను సీబీఐ నాలుగోరోజు విచారించింది. ఉదయం 9.00 గంటల సమయంలో అధికారులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. ప్రత్యేక వాహనంలో వారిద్దరినీ సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చి 6 గంటల పాటు….

దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం

భువనేశ్వర్: దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. ఇప్పటివరకు లేని సరికొత్త తరహా క్షిపణిని ఇది. డీఆర్డీఓ విజయవంతంగా దీన్ని పరీక్షించింది. డీఆర్డీఓ- నౌకాదళాధికారులు సంయుక్తంగా ఈ రాకెట్ మిస్సైల్ ప్రయోగాన్ని చేపట్టారు. ఒడిశా….

AP

మే 10 నుంచి ఈ రాశులవారి సుడి తిరగనుంది

గ్రహాలకు కమాండరైన అంగారకుడు ప్రస్తుతం మిథునరాశిలో సంచరిస్తున్నాడు. మే 10వ తేదీ వరకు అదే రాశిలో ఉంటాడు. తర్వాత కుజుడు మే 10న కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ధైర్యాన్నిచ్చే మార్స్ గ్రహం రాశి మారుతోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది…..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టే చేశారు

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టే చేశారు. హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన హుజూరాబాద్ శాసన సభ్యుడు ఈటల రాజేందర్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని….

మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీన జరగనున్నాయి. మే 8వ తేదీలోపు ఓటర్లను ఆకర్షించడానికి బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడు, మంత్రికి డీఎస్ఎస్ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించడం….

నాచురల్ స్టార్ నాని( Nani) ‘దసరా(Dasara)’ ఇచ్చిన హిట్ తో ఎంజాయ్

నాచురల్ స్టార్ నాని( Nani) ‘దసరా(Dasara)’ ఇచ్చిన హిట్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే జోరులో తన తర్వాతి సినిమాని కూడా ప్రకటించేశాడు. కొత్త దర్శకుడు శౌర్యవ్ తో సినిమా చేయనున్నట్లు రీసెంట్ గా వెల్లడించాడు . ఈ సినిమాతో నాని….