గౌహతి బర్సాపురా స్టేడియం వేదికగా.. జరిగిన మెుదటి వన్డేలో భారత్ ఘన విజయం
గౌహతి బర్సాపురా స్టేడియం వేదికగా.. జరిగిన మెుదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. అద్భుత ప్రదర్శనతో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది టీమిండియా. పూర్తి ఆదిపత్యం చెలాయించింది. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. టాస్….










