ఎమ్మెల్యేలతో నారా లోకేష్ ‘డిన్నర్ మీట్’: నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొత్త వ్యూహం!
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిరోజూ ఏడుగురు ఎమ్మెల్యేలతో కలిసి విందు చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 12 (గురువారం) నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా, వారి కుటుంబ సభ్యులను….










