ఘోర బస్సు ప్రమాదం: మృతులకు ₹5 లక్షలు, క్షతగాత్రులకు ₹2 లక్షల ఎక్స్ గ్రేషియా!
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమల్లి ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర బస్సు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ దుర్ఘటనలో మరణించిన 9 మంది కుటుంబాలకు ₹5 లక్షల చొప్పున, గాయపడిన వారికి ₹2 లక్షల చొప్పున పరిహారం….










