Latest Posts

AP

సిల్లీ బచ్చాపై పోటీకి రా- లోకేష్ కు అనిల్ సవాల్-ఆయన ప్రాపకానికి ఆనం పాట్లా ?

ఏపీలో టీడీపీ నేత నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కాకరేపుతోంది. పాదయాత్రలో లోకేష్ చేస్తున్న విమర్శలకు రెండు రోజులుగా కౌంటర్లు ఇస్తున్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా మరో….

AP

భవిష్యత్ కు గ్యారెంటీ బస్సుయాత్ర సాక్షిగా.. టీడీపీలో విబేధాలు; మడకశిరలో యాత్రకు బ్రేక్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈసారి ఎలాగైనా వైసీపీని గద్దె దించాలని టిడిపి, అధికారంలోకి రావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఇదే సమయంలో హోరాహోరీగా ఇరుపార్టీల నేతలు రకరకాల కార్యక్రమాలతో ప్రజల మద్దతు కోసం….

ప్రియుడి కోసం కన్న కొడుకునే చంపేసిన ఆంటీ

బెంగళూరు/బెళగావి: ఫ్యామిలీ సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు హ్యాపీగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య తీరుతో భర్త విసిగిపోయాడు. భార్యతో ఉంటే మొదటికే మోసం వస్తుందని అనుకున్న భర్త ఆమెను వదిలించుకున్నాడు. భర్తను వదిలేసిన ఆంటీ….

AP

పెళ్లైనా వదలలేదు.. చివరికి ప్రాణాలు కోల్పోయాడు..

ఓ యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసింది. దీంతో యువతి తల్లిండ్రులు ఆమెకు వేరే సంబంధం చూశారు. పెళ్లి కూడా చేశారు. పెళ్లి అయిందా కాదా అని ఆ యువకుడు ఆమెను వదిలి పెట్టలేదు. ఆమెకు కూడా….

యోగీ ఆదిత్యనాథ్ రికార్డు- నోయిడాలో ఒక్కరోజులో 124 ప్రాజెక్టుల ప్రారంభం..

యూపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ప్రాజెక్టుల్ని పరుగులు తీయిస్తున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. మరో రికార్డు సృష్టించారు. నోయిడాతో పాటు గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో నిన్న ఒక్కరోజే ఏకంగా 124 ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంఖుస్ధాపనలు పూర్తి చేశారు. నోయిడా….

AP

ప్రతిఒక్కరిని స్పెషల్ పర్పస్ ‘వెహికల్’లా వాడుకోవటంలో టీడీపీ దిట్ట!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టాలని ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ఏపీలో వచ్చే ఎన్నికల….

AP

తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి నిధులు

నవరత్నాల్లో కీలకమైన అమ్మఒడి నిధులకు ముహూర్తం ఖరారు చేసారు. సీఎం జగన్ ఈ నెల 28న కురుపాం లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే సభలో పాల్గొని ఈ ఏడాది అమ్మ ఒడి నిధులు విడుదల చేయనున్నారు. దాదాపు 44 లక్షల మంది….

భార్యను చంపేసి బాత్ రూమ్ లో పూడ్చి పెట్టాడు, వీడికి మ్యాటర్ తెలిసి !

కోల్ కత్తా/పశ్చిమ బెంగాల్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులు నిత్యం హ్యాపీగా బయట తిరుగుతున్నారు. దంపతులు హ్యాపీగా ఉన్నారని భార్య కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. అలాంటి సమయంలో భార్య కనపడకుండా పోవడం కలకలకం….

AP

బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ రెండు పోర్టల్స్ బంద్: నాగర్ కర్నూల్ సభలో జేపీ నడ్డా కామెంట్స్

మహబూబ్‌నగర్: తెలంగాణలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనేనని.. తమతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ నవసంకల్ప సభలో నడ్డా ముఖ్య….