Latest Posts

ఈ నెల 6 నుంచి విద్యార్థులకు అల్పహార పథకం ప్రారంభం..

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పహారం అందించే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే దీన్ని అక్టోబర్ 24 నుంచి అమలు చేయాలని తొలుత నిర్ణయించినా.. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఆరో తేదీన ఈ పథకాన్ని ప్రారంభించాలని….

అత్యధికంగా బిచ్చగాళ్లు ఉన్న రాష్ట్రంగా నిలిచిన పశ్చిమ బెంగాల్..

మనం సాధారణంగా గుడి వెళ్లినప్పుడు అక్కడ బిచ్చగాళ్లు ఉంటారు. లేదా ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఉంటారు. అయితే బిచ్చగాళ్లు ఎక్కువ ఉన్న రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. దేశంలోని మొత్తం యాచకుల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం గతంలో ఓ ప్రకటన చేసింది…..

తెలంగాణకు నేడు ప్రధాని నరేంద్ర మోడీ: తెలుగులో ట్వీట్, బీజేపీలో సరికొత్త ఉత్సాహం

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం (అక్టోబర్ 3)నాడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కాగా, పాలమూరులో ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) పసుపు బోర్డు, ట్రైబల్ వర్సిటీ ప్రకటనతో బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మంగళవారం నిజామాబాద్‌లో జరగబోయే మోడీ….

మంగళవారం నాడు పొరబాటున కూడా ఈ తప్పులు చెయ్యకండి!!

హిందూమతంలో వారంలోని ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడిన రోజుగా ఉంటుంది. ఇక మంగళవారం నాడు హనుమాన్ కు అంకితమైన రోజుగా చెప్పబడుతుంది. హిందూ మత….

AP

కెనడాతో చేతులు కలిపిన అమెరికా- భారత్‌కు వ్యతిరేకంగా పావులు..!!

వాషింగ్టన్: భారత్- కెనడా మధ్య విబేధాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నాయి. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిర్జర్.. హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ స్వయానా కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో చేసిన ప్రకటన….

భారత్- కెనడా మధ్య విబేధాలు పతాకస్థాయి

వాషింగ్టన్: భారత్- కెనడా మధ్య విబేధాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నాయి. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిర్జర్.. హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ స్వయానా కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో చేసిన ప్రకటన….

చంద్రబాబు అవినీతి డబ్బుతో వారాహి యాత్ర

చంద్రబాబు అవినీతి డబ్బుతో వారాహి యాత్ర జరుగుతోందని మంత్రి అంబటి ఆరోపించారు. బీజేపీతో ఉంటూనే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఏంటంటూ ప్రశ్నించారు. జనసేన కార్యకర్తలు.. జనసైనికులు కాదు.. సైకిల్ సైనికులు అంటూ ఎద్దెవా చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాని….

ఏఐసీసీ ఆఫీసు ముందే మిస్ బికిని ఇండియాపై దాడి, తండ్రితో ?, వీడియో వైరల్ !

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలోని హస్తినాపూర్‌ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి గతేడాది కాంగ్రెస్‌ (congress) టికెట్‌ పొందిన ‘మిస్‌ బికినీ ఇండియా’ అర్చనా (Archana) గౌతమ్‌, ఆమె తండ్రిపై ఢిల్లీలోని అదే కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఎదుట….

AP

ఏపీలో భర్తలను మించిన భార్యలు ఉన్నారు: పవన్‌కు ఆ విషయం తెలియట్లేదు

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది…..

దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జోరు

చెన్నై: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జోరు పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 33 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు….