జూలై నాటికి వెలిగొండ పూర్తి: మార్కాపురం జిల్లా అభివృద్ధిపై చంద్రబాబు కీలక ప్రకటనలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జూలై నాటికి వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను పూర్తి చేసి, ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు…..










