ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు
తెలంగాణలో బీజేపీ ప్రభంజనం పెరుగుతోంది. దీంతో బీజేపీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భైంసా నుంచి కరీంనగర్ వరకు ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ను ఎండగడుతున్నారు…..










