గోపేపల్లిలో విషాదం: అగ్నికి ఆహుతైన 400 మామిడి చెట్లు.. కన్నీరుమున్నీరవుతున్న రైతు!
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండల పరిధిలోని గోపేపల్లి గ్రామంలో తోలేటి ప్రభావతమ్మ అనే మహిళా రైతుకు చెందిన మామిడి తోటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చూస్తుండగానే మంటలు తోటంతా వ్యాపించి సుమారు 400 మామిడి చెట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ….










