ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 వర్సెస్ ప్రతిపక్షాల వ్యవహారంపై హైకోర్టులో వాదనలు
ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 వర్సెస్ ప్రతిపక్షాల వ్యవహారంపై హైకోర్టులో వాదనలు వాడివేడిగా సాగాయి. జీవోపై స్టే కొనసాగించడాన్ని నిరాకరించిన ఏపీ హైకోర్టు..తీర్పును మాత్రం రిజర్వ్ చేయడంతో అందరిలో ఉత్కంఠ మొదలైంది. ఏపీలో కందుకూరు, గుంటూరులో టీడీపీ తలపెట్టిన బహిరంగ….










