Latest Posts

AP

ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 వర్సెస్ ప్రతిపక్షాల వ్యవహారంపై హైకోర్టులో వాదనలు

ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 వర్సెస్ ప్రతిపక్షాల వ్యవహారంపై హైకోర్టులో వాదనలు వాడివేడిగా సాగాయి. జీవోపై స్టే కొనసాగించడాన్ని నిరాకరించిన ఏపీ హైకోర్టు..తీర్పును మాత్రం రిజర్వ్ చేయడంతో అందరిలో ఉత్కంఠ మొదలైంది. ఏపీలో కందుకూరు, గుంటూరులో టీడీపీ తలపెట్టిన బహిరంగ….

బాబర్ ఆజం వరల్డ్ రికార్డు సమం చేసిన శుభ్‌మన్ గిల్

టాప్ ఫామ్ లో ఉన్న టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో ఇప్పటికే అతడు విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేశాడు. ఇండియా తరఫున మూడు వన్డేల సిరీస్….

బీజేపీ ముందస్తు ప్లాన్‌..

ఫిబ్రవరి నుంచి తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. బీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్‌ పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ప్రత్యామ్నాయ శక్తి తామంటే తామనేలా ప్రజాక్షేత్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కాస్త ముందుంది. అంతర్గత కుమ్ములాటల కారణంగా కాంగ్రెస్‌….

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో తీవ్ర విషాదం

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లాస్‌ ఏంజెల్స్‌ సమీపంలోని మాంటేరీ పార్క్‌లో శనివారం (జనవరి 21) రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి మెషీన్‌ గన్‌తో విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 15 మందికి….

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై దేశంలోని ప్రతి వర్గం భారీ ఆశలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై దేశంలోని ప్రతి వర్గం భారీ ఆశలు పెట్టుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి బడ్జెట్…..

AP

జగిత్యాల జిల్లాలో పవన్ పర్యటన.. రూట్ మ్యాప్ విడుదల

మంగళవారం (జనవరి 24) జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇందుకుసంబందించిన రూట్ మ్యాప్‌ను తాజాగా జనసేన నేతలు విడుదల చేశారు. జనవరి 24న ఉదయం హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరి….

AP

ఏపీలో రోడ్లకు సరికొత్త రూపురేఖలు.. సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల రూపురేఖలు మారనున్నాయి. ప్రస్తుతం ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేయడంతోపాటు.. కొత్తగా వేస్తున్న రోడ్లను నాణ్యతతో వేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్లీ రెండేళ్లకే రిపేర్లకు వచ్చే అవకాశం ఉండకూడదన్నారు…..

బాక్సర్ మేరీ కోమ్ చేతికి రెజ్లింగ్ ఫెడరేషన్

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) ఛీఫ్ బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం (జనవరి 23) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలపై విచారణ జరపడంతోపాటు రెజ్లింగ్ రోజువారీ వ్యవహారాలను చూసుకోవడం కోసం….

గూగుల్, ఐఫోన్లకు భారత్ చెక్.. మోడీ పెద్ద ప్లాన్

ఇండియా ఆత్మనిర్భర భారత్ దిశగా అడుగులేస్తోంది. ద్విముఖ పోటీ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ తయారీలోకి అడుగుపెడుతోంది. భారతీయులకు స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు ఆపిల్, గూగుల్ దే అగ్రస్థానం. ఇక నుంచి భారత్ కూడ పోటీ పడబోతోంది. ITT….

చిక్కుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఎఫ్‌బీఐ చేతికి రహస్య పత్రాలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చిక్కుల్లో పడ్డారు. ఆయన కొడుకు హంటర్‌ బైడెన్‌ వాడిన ఓ ల్యాప్‌టాప్ సమస్యలు తెచ్చిపెట్టింది. శుక్రవారం డెలావేర్‌లోని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో 6 రహస్య….