మేడ్చల్ జిల్లాలో భూకంపం: కుత్బుల్లాపూర్, గాజులరామారంలో ప్రకంపనలు.. భయంతో స్కూళ్లకు సెలవు!
మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భూమి కంపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజులరామారం, ఆదర్శనగర్ వంటి ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి ఒక్కసారిగా షేక్ అయ్యింది. దీంతో ఏం….










