విజయవాడలో అనాథ పిల్లలతో సీఎం చంద్రబాబు దీపావళి వేడుకలు
ఈ సంవత్సరం దీపావళి వేడుకలకు విజయవాడ పున్నమి ఘాట్ అద్భుత వేదికగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ఈ వేడుకల్లో పాల్గొని ప్రజలతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. నది తీర ప్రాంతం దీపాలతో,….










