బాల్య వివాహాలు లేని సమాజమే లక్ష్యం: డిపిఓ మహేశ్వర్
బాల్యవివాహాల వలన బాలికలు భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని డిపిఓ మహేశ్వర పేర్కొన్నారు. సత్య సాయి జిల్లా నల్లమడ మండలంలోని శిరిడి సాయిబాబా మందిరంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గురువారం బాల్య వివాహ ముక్తభారత్ పై….










