Latest Posts

అమెరికాలో ఏకంగా కోటి ఉద్యోగాలు ఖాళీ

అమెరికాలో ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలుండటానికి ప్రధాన కారణం లేబర్ షార్టేజ్. ఈ విషయాన్ని ప్రకటించింది స్వయంగా యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఎటార్నీ రాబర్ట్ వెబర్. జాబ్ ఓపెనింగ్స్, లేబర్ టర్నోవర్ సర్వే డేటాపై ఆయన స్పందించారు. ఈ సర్వే ప్రకారం మొత్తం….

రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న గవర్నర్ వ్యవస్థపై చాలాకాలంగా విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న గవర్నర్ వ్యవస్థపై చాలాకాలంగా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో వివాదం తలెత్తిన ప్రతిసారీ ఈ వివాదం తెరపైకి వస్తోంది. బహుశా అందుకే కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోగా..తెలంగాణ అదే బాటలో పయనిస్తుందనే వార్తలు విన్పిస్తున్నాయి. కేరళ,….

కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త కార్యాలయం సీజ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఎన్నికల వ్యూహకర్త కార్యాలయంపై సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ వివరాలు మీ కోసం.. తెలంగాణ ప్రభుత్వానికి , ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకమైన పోస్టులపై దాడులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల….

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, మళ్లీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చలిగాలులు పెరుగుతున్నాయి. మాండస్ తుపాను ప్రభావంతో వారం రోజుల్నించి వాతావరణం మరింత చల్లబడింది. ఇప్పుడు మరో అల్పపీడనం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం.. మాండస్ తుపాను తీరం దాటి మూడ్రోజులైనా ఇంకా తెలుగు….

pujaraను వైస్‌కెప్టెన్‌ … షాక్‌కు గురి

బంగ్లాదేశ్‌తో జరగబోయే తొలి టెస్ట్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం కావడంతో స్టాండిన్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ వ్యవహరిస్తున్న విషయం తెలుసు కదా. అయితే ఈ మ్యాచ్‌కు చెతేశ్వర్‌ పుజారాను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. నిజానికి టీమిండియా చివరిసారి టెస్ట్‌ మ్యాచ్‌….

కేటీఆర్ సెటైర్లు…….హైదరాబాద్ ఐటీపై అడోబ్ సీఈవో వ్యాఖ్యలు వైరల్..

అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఐటీ కి ఎంత ప్రసిద్దమో.. ఇప్పుడు హైదరాబాద్ కూడా అంతే ప్రసిద్ధమైపోయింది. ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్… ప్రఖ్యాత సంస్థల చూపు మొత్తం హైదరాబాద్ లోనే ఏర్పాటయ్యాయి.. ప్రపంచం మొత్తం తిరోగమనం లో ఉంటే భారత్ మాత్రమే….

తెలంగాణలో మరో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు!,…మాండౌస్ తుపాను ఎఫెక్ట్..

మాండౌస్ తుపాను ఎఫెక్ట్ ఏపీపై భారీగానే పడింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం చిత్తూరు జిల్లాలు జలమయం అయ్యాయి. అయితే భారీ వర్షాలు ఆదివారం కాస్త తగ్గుముఖం పట్టాయి. వర్ష ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన….

బీజేపీ నుంచి మరోసారి నోట్ల విషయంపై వివాదం

ఇప్పుడు బీజేపీ నుంచి మరోసారి నోట్ల విషయంపై వివాదం ప్రారంభమైంది. బీజేపీ ఎంపీ రాజ్యసభలో 2 వేల రూపాయల నోటును రద్దు చేయాలంటూ డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. ఆ వివరాలు మీ కోసం.. 2000 రూపాయల నోటును అక్రమ వ్యాపారం,….

AP

POWER STAR వారాహికి లైన్ క్లియర్..

జన సేనాని పవన్ కళ్యాణ్‌ ఎన్నికల వాహనం వారాహి మీద ఎంతటి కాంట్రవర్సీ నెలకొందో అందరికీ తెలిసిందే. వాహన రంగు మీద వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక వారాహికి రిజిస్ట్రేషన్ నిలిచిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. వాటిపై….

AP

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా గంటా చేరికకు గ్రీన్ సిగ్నల్

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో బాగా చర్చనీయాంశంగా మారింది. ఆయన పార్టీ మారబోతున్నారని.. అధికార వైసీపీ చేరేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరిగింది. అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి….