తెలంగాణకు జేపి నడ్డా.. షెడ్యూల్ ఫిక్స్..
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత యాత్ర ఈ నెల 16వ తేదీన కరీంనగర్ లో ముగియనున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ బైంసా నుంచి….
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత యాత్ర ఈ నెల 16వ తేదీన కరీంనగర్ లో ముగియనున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ బైంసా నుంచి….
ప్రతి ఏటా విడుదల చేసే సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం ఈసారి కొద్దిగా ముందుగానే ప్రకటించింది. జాతీయ సెలవులు, పండుగలు కలిపి మొత్తం 23 సాధారణ సెలవుల్ని ఇస్తున్నట్టుగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు మీ కోసం.. ఏపీ….
బంగ్లాదేశ్తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో ముందు బ్యాటింగ్తో మెరుపులు మెరిపించి 404 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బౌలింగ్లోనూ అదరగొట్టింది. పేసర్ మహమ్మద్ సిరాజ్ ముందు తన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు….
కేజీఎఫ్ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన హీరో యాష్ అంటే తెలియని వాళ్లంతా ఎవ్వరూ ఉండరు..తెలుగునాట కూడా ఆయనకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది..ఈయనతో సినిమాలు తియ్యడానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ సైతం క్యూ కడుతున్నారు..కేవలం టాలీవుడ్ డైరెక్టర్స్….
అరుణాచల్లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైన్యం మధ్య హింసాత్మక ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లో దాదాపు 30 మంది భారత సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ హింసాత్మక ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం మధ్యాహ్నం….
దేశ రాజకీయాల్లో మరో అపూర్వ ఘట్టానికి నేడు తెరలేవబోతోంది. దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంకట్టిన తెలంగాణ సీఎం, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కేసీఆర్ ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని సర్దార్….
తెలుగు రాష్ట్రాల విభజన జరిగి అప్పుడే 8 ఏళ్లైంది. ఇప్పటికీ ఉమ్మడి ఆస్థుల విభజన జరగలేదు. ఈ విషయంపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉమ్మడి ఆస్థులు పంపిణీ చేయాలని కోరింది. రాష్ట్ర విభజన, ఉమ్మడి ఆస్థుల విషయమై ఏపీ….
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఈ ఏడాది టాప్ ఫామ్లో ఉన్నాడు. తాను ఆడిన మూడు ఫార్మాట్లలోనూ చెలరేగుతున్న శ్రేయస్.. తాజాగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. తొలి రోజు ఆట ముగిసే….
తెలంగాణలో బీజేపీ ప్రభంజనం పెరుగుతోంది. దీంతో బీజేపీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భైంసా నుంచి కరీంనగర్ వరకు ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ను ఎండగడుతున్నారు…..
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉంటాయని సమాచారం ఉన్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు సర్వేలు చేయిస్తున్నాయి. ఎలాగైనా గెలిచి అధికారాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక పాఠంతో అన్ని రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో తమ బలమేంటో తెలుసుకునేందుకు….