Latest Posts

సింగరేణి బొగ్గు కుంభకోణంపై గవర్నర్‌కు కేటీఆర్ ఫిర్యాదు: సీబీఐ విచారణకు డిమాండ్!

సింగరేణి సంస్థలో భారీ స్థాయిలో బొగ్గు కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ (CBI) తో విచారణ జరిపించాలని….

AP

ఏపీకి రాహుల్ గాంధీ: షర్మిల ఆహ్వానానికి గ్రీన్ సిగ్నల్.. బండ్లపల్లి నుంచే ఉపాధి హామీ ఉద్యమం!

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం మరియు రాబోయే రాజకీయ కార్యాచరణపై వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరిగాయి. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ….

AP

గర్భిణీ మహిళ మరణానికి కారణమైన పద్మావతి హాస్పిటల్ గుర్తింపు రద్దు చేయాలి సిపిఐ డిమాండ్..

గర్భిణీ మహిళ మరణానికి కారణమైన పద్మావతి హాస్పిటల్ గుర్తింపు రద్దు చేయాలి సిపిఐ డిమాండ్ డాక్టర్ జానకిరామయ్య ను అరెస్టు చేసి లైసెన్సును రద్దు చేయాలి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే స్పందించి బాధ్యత కుటుంబానికి న్యాయం చేయాలి బాధిత….

పవన్‌పై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్లు: వ్యక్తిగత జీవితంపై విమర్శలతో సోషల్ మీడియాలో రచ్చ!

ఆదివారం సాయంత్రం పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాను సందర్శించిన ఫొటోలు బయటకు రావడంతో ఈ వివాదం మొదలైంది. పవన్ పర్యటనను జనసేన వర్గాలు సోషల్ మీడియాలో పంచుకోగా, పూనమ్ కౌర్ వాటిపై స్పందిస్తూ….

AP

రామాలయానికి రూ.50వేలు విరాళం ఇచ్చిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి

నల్లమాడ మండలం ఎన్.బడవాండ్ల పల్లి గ్రామంలో రామాలయ నిర్మాణానికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి రూ.50వేలు విరాళంగా ఆ గ్రామస్థులకు అందజేశారు. ఎన్నికల ముందు ఆ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సోమవారం పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి….

AP

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవం: ప్రశంసా పత్రాలు అందజేసిన కలెక్టర్, ఎస్పీ

శ్రీ సత్య సాయి జిల్లా జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో ఘనంగా 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు… జాతీయ పతాకావిష్కరణ చేసిన… జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ ఐఏఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపియస్….

AP

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి పట్టణం నందు పలు చోట్ల జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు మొదటగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమంలో….

AP

“నల్లమాడ ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు: జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపీపీ సునీతమ్మ”

జనవరి 26 శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ ఎంపీడీఓ కార్యాలయం లో ఘనతంత్ర వేడుకలు ఘనంగా నిర్యహించారు నల్లమాడ మండలం ఎంపీడీఓ కార్యాలయం లో నిర్యహించిన గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి, మండల ఎంపీడీఓ ఇంచార్జ్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి గారు….

రవితేజతో ఎస్‌జే సూర్య మైండ్ గేమ్: మాస్ మహారాజా హారర్ థ్రిల్లర్‌లో విలన్‌గా వెర్సటైల్ యాక్టర్?

టాలీవుడ్ ‘మాస్ మహారాజా’ రవితేజ తన కెరీర్‌లో తొలిసారిగా ఒక హారర్ థ్రిల్లర్ జోనర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి….

AP

నగరిని కుప్పం తరహాలో అభివృద్ధి చేస్తా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ హామీలు

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈ ప్రాంతాన్ని తన సొంత నియోజకవర్గమైన కుప్పం తరహాలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. శనివారం జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, నగరి….