Latest Posts

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘనవిజయం

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను ఓ మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుత….

AP

ఉత్తరాంధ్ర ప్రజలకు భరోసా తీర్మానం

ఉత్తరాంధ్ర ప్రజలకు భరోసా తీర్మానం Yuva Shakti Resolutions నిజాయతీగా కష్టించే మనస్తత్వం… గుండెల నిండా ఆశయ స్ఫూర్తి… బతుకు కోసం పోరాడే ధైర్యం… ఉత్తరాంధ్ర ప్రజల సొంతం. వారికి అవి ఆయుధాలు. వాటిని ఈ ప్రాంత పాలకులు తమ ఉనికి….

కరోనా మహమ్మారి చైనాలో విలయతాండవం

కరోనా మహమ్మారి చైనాలో విలయతాండవం సృష్టిస్తోంది. రోజూ లక్షలాదిమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఆసుపత్రిలన్నీ కోవిడ్ కేసులతో పోటెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా దగ్గు, దమ్ము, శ్వాసకోశ సమస్యలే కన్పిస్తున్నాయి. కోవిడ్ 19 పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో పరిస్థితి రోజురోజుకూ ఘోరమౌతోంది…..

సోమేష్ కుమార్‌కు చుక్కెదురు, ఏపీకు వెళ్లాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు

2014లో ఏపీ,, తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజన సందర్భంగా తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఏపీకు కేటాయించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్‌ను ఏపీకు కేటాయించిన కేంద్ర….

సుప్రీంకోర్టుకు చేరిన ఏపీ, తెలంగాణ ఆస్థుల పంచాయితీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి అప్పుడే పదేళ్లు కావస్తున్నా..రెండు రాష్ట్రాల మధ్య ఆస్థులు, ఆస్థుల విభజన మాత్రం పూర్తి కాలేదు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు..తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. ఆస్థులు, అప్పుల విభజనపై ఏపీ….

కోహ్లిని సచిన్‌తో పోల్చడం కరెక్ట్ కాదు

శ్రీలంకతో వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ(Virat Kohli) దూసుకెళ్లాడు. బ్యాట్ తో చెలరేగిపోయాడు. దీంతో సచిన్(Sachin) రికార్డును సమం చేశాడు. అయితే దీనిపై.. మాజీ ఓపెనర్ గౌతం గంభీర్(Gautam Gambhir) స్పందించాడు. సచిన్‌ తో కోహ్లిని పోల్చడం సరికాదని వ్యాఖ్యానించాడు…..

తెలంగాణకు తొలి మహిళా ప్రధాన కార్యదర్శి..

తెలంగాణ సీఎం కేసీఆర్ లెక్కలు పక్కాగా ఉంటాయి. చిక్కడు దొరకడు అన్నట్టుగా.. సమర్థులను.. తనకు అనువైనవారినే ఎంచుకుంటారు. వెనుకటి రాజులు తెలివైన బ్రాహ్మణులనే తన మంత్రివర్గంలో కీలక శాఖలకు, మంత్రులుగా ఎంచుకున్నట్టే.. కేసీఆర్ కూడా రాజకీయంగా.. పాలన పరంగా తనకు అనువైన….

మావోయిస్టు పార్టీకి భారీ నష్టం

బీజాపూర్‌-తెలంగాణ సరిహద్దుల్లో బుధవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మిలిటరీ ఆపరేషన్లలో దిట్టగా పేరొందిన మావోయిస్టు నేత మడావి హిడ్మా మృతిచెందినట్లు సమాచారం.ఈ దాడిలో మిలిటరీ హెలికాప్టర్ ను వినియోగించినట్టు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్‌ కోబ్రా ఆధ్వర్యంలో గ్రేహౌండ్స్‌….

వైరల్ ఫీవర్‌ను కరోనాగా భయపడుతున్న జనాలు..

ఢిల్లీ, ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్‌లోని అనేక ఆసుపత్రులు ప్రస్తుతం రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఓపీడీలు మొత్తం వైరల్ ఫీవర్ కేసులతో నిండి ఉన్నాయి. ప్రజలు సాధారణ ఫ్లూ లాంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. కొందరికి అయితే వారం అయినా జ్వరం అస్సలు తగ్గడం లేదు…..

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవ్‌పూర్‌ మండలం మునిగడప శివారులో కారు అదుపుతప్పి గుంతలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే మరొకరు మృతి….