Latest Posts

AP

సమస్యలు పరిష్కరించకపోతే 25 నుంచి ఆమరణ నిరాహార దీక్ష: సహకార సంఘం ఉద్యోగుల హెచ్చరిక

అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం••••• సమస్యలు పరిష్కరించకపోతే 25 నుంచి ఆమరణ నిరాహార దీక్ష: సహకార సంఘం ఉద్యోగుల హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఈ నెల 25వ తేదీ నుంచి ఆమరణ….

AP

అసంపూర్ణ వంతెనల పూర్తికి మంత్రి హామీ! _ రైల్వే బ్రిడ్జిలపై కాలవ ప్రస్తావన

రాయదుర్గం పట్టణంలో అర్ధాంతరంగా ఆగిపోయిన రైల్వే వంతెనలను పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శుక్రవారం రాయదుర్గంలో అసంపూర్ణంగా ఉన్న రైల్వే బ్రిడ్జిల….

AP

రాయదుర్గంలో అనుమానాస్పద పరిస్థితుల్లో చిరుత మృతి…

అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గంలో అనుమానాస్పద పరిస్థితుల్లో చిరుత మృతి రాయదుర్గం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం పైభాగంలోని కొండ ప్రాంతంలో ఉన్న “ఏనుగుల బావి”లో ఒక చిరుత మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు….

సుకుమార్ దర్శకత్వంలోనే హీరోగా పరిచయం కావాల్సింది: డీఎస్పీ ఆసక్తికర వ్యాఖ్యలు

దేవిశ్రీ ప్రసాద్‌ హీరోగా ‘ఎల్లమ్మ’ అనే చిత్రంతో తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బలగం’ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే అధికారికంగా ప్రకటించబడింది. అయితే, దేవిశ్రీ మాట్లాడుతూ.. తన ఆప్తమిత్రుడు, దర్శకుడు సుకుమార్ తనను హీరోగా పెట్టి ఒక….

AP

నల్లమాడలో విషాదం: మొక్కజొన్న పంట తిని 15 గొర్రెలు మృతి!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల పరిధిలోని వంకరకుంట గ్రామంలో సాగు చేసిన మొక్కజొన్న పంటను మేసిన కారణంగా సుమారు 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. స్థానిక గొర్రెల కాపరులైన గంగరాజు మరియు నాగేశ్వర్‌లకు చెందిన మంద మేత కోసం….

AP

గోపేపల్లిలో విషాదం: అగ్నికి ఆహుతైన 400 మామిడి చెట్లు.. కన్నీరుమున్నీరవుతున్న రైతు!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండల పరిధిలోని గోపేపల్లి గ్రామంలో తోలేటి ప్రభావతమ్మ అనే మహిళా రైతుకు చెందిన మామిడి తోటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చూస్తుండగానే మంటలు తోటంతా వ్యాపించి సుమారు 400 మామిడి చెట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ….

AP

డ్రగ్స్ వద్దు బ్రో

డ్రగ్స్ వద్దు బ్రో మాదకద్రవ్యాలు సేవించడం వల్ల యువత తమ జీవితాలను నాశనం చేసుకొని భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని నల్లమాడ ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. నల్లమడలో వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ఎస్సై….

AP

నీరాలవంక తండాలో ప్రభుత్వ ఉద్యోగి ఘాతుకం: వ్యక్తిపై కొడవలితో దాడి, గ్రామస్థుల ఆందోళన

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం, నీరాలవంక తండా గ్రామం నందు చల్లప్ప నాయక్ అనే వ్యక్తి పై విజయ్ నాయక్ అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి విచక్షణా రహితంగా కొడవలితో దాడి చేసి అతని తలపై తీవ్రమైన గాయం….

వెండితెరపై ‘ఆపరేషన్ సిందూర్’ గర్జన: వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రియల్ యాక్షన్ డ్రామా!

భారత సైన్యం గత ఏడాది మే నెలలో పాకిస్థాన్ భూభాగంలో అత్యంత రహస్యంగా నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ ఇతివృత్తంతో ఒక భారీ చిత్రం తెరకెక్కబోతోంది. సంచలన చిత్రాల దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించబోతుండగా, ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్….

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీసీల ప్రభంజనం: 61 శాతం సీట్లు కైవసం!

తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు అద్భుతమైన రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో మొత్తం వార్డులు, డివిజన్లలో 61 శాతానికి పైగా స్థానాలను బీసీ అభ్యర్థులే గెలుచుకోవడం విశేషం. వాస్తవానికి మున్సిపాలిటీల్లో 28.22 శాతం, కార్పొరేషన్లలో….