రాయదుర్గం రాజకీయ దుమారం: “వృత్తి ధర్మాన్ని విస్మరించి నాపై పిచ్చి రాతలు ఏంటి?” – కాపు రామచంద్రారెడ్డి ఫైర్
రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ కూటమి నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరులో భాగంగా, బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. తన వృత్తి ధర్మాన్ని, వ్యక్తిగత ప్రతిష్ఠను విస్మరించి, కొంతమంది సోషల్ మీడియాలో….










