డిజిటల్ భద్రతపై హెచ్చరిక: డేటాను కాపాడుకునే బాధ్యత పౌరులదే – సీపీ సజ్జనార్
డిజిటల్ యుగంలో ప్రతి పౌరుడు సురక్షితంగా ఉండటం అత్యంత ముఖ్యమని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. ఆన్లైన్ ప్రపంచంలో వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, ఫోటోలు అన్నీ విలువైన డేటాగా మారాయని, చిన్న పొరపాటు లేదా నిర్లక్ష్యం కూడా….










