Latest Posts

పడిపోతున్న ఢిల్లీ ఉష్ణోగ్రతలు.. నేటి నుంచి మరో ‘కోల్డ్‌ స్పెల్‌’!

దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరోసారి పడిపోతున్నాయి. సోమవారం (2023 జనవరి 16) నుంచి మూడు రోజుల పాటు మరో ‘కోల్డ్‌ స్పెల్‌’ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. కోల్డ్‌ స్పెల్‌ కారణంగా….

తెలంగాణలో టీచర్లకు సంక్రాంతి పండుగ సందర్భంగా గుడ్‌న్యూస్

తెలంగాణలో టీచర్లకు సంక్రాంతి పండుగ సందర్భంగా గుడ్‌న్యూస్ వచ్చేసింది. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లకు సీఎం కేసీఆర్ ఒకే చెప్పారు. ఆదివారం మంత్రులు సబితా ఇంద్రా….

యాక్సిడెంట్ తర్వాత.. ఇన్‌స్టాలో రిషబ్ పంత్ మొదటి పోస్ట్‌

క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant)కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ తర్వాత తొలిసారిగా సోషల్ మీడియాలోకి వచ్చాడు. దిల్లీ-డెహ్రాడూన్ ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. దీంతో రిషబ్ పంత్ పెద్ద రోడ్డు ప్రమాదానికి(Car Accident) గురయ్యాడు. ఆ….

మోడీ ప్రారంభించిన గంగా క్రూయిజ్ షిప్.. నదిలో చిక్కుకుందా ఏంటి?

గంగా విలాస్.. గంగా, బ్రహ్మపుత్ర నదుల మీదుగా కాశీ నుంచి బంగ్లాదేశ్ మీదుగా అస్సాం వరకూ ప్రయాణించడానికి పర్యాటకానికి ప్రోత్సహాకంగా కేంద్రం తీసుకొచ్చిన లగ్జరీ క్రూయిజ్ షిప్ ఇదీ. ఈ సంక్రాంతికానుకగా ప్రధాని మోడీ దీన్ని ప్రారంభించారు. అయితే బీహార్‌లోని ఛప్రా….

చైనాలో కోవిడ్ మహమ్మారి కేసులు, మరణాల విజృంభణ : అంగీకరించిన చైనా హెల్త్ కమీషన్

పొరుగుదేశం చైనాలో ఇటీవల కోవిడ్ మహమ్మారి ఎలా విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. దేశంలో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి, మరణాలపై అధికారికంగా ఇప్పటి వరకూ ప్రకటించని చైనా..ఎట్టకేలకు ఆ విషయాన్ని అంగీకరించింది. చైనాలో డిసెంబర్ 8 నుంచి జనవరి 12 వరకూ అంటే….

మళ్లీ నితిన్, రష్మికనే దిక్కయ్యారా?.. వెంకీ కుడుములను పక్కకు పెట్టేసిన చిరంజీవి

వెంకీ కుడుముల ఛలో, భీష్మ సినిమాలతో మంచి సక్సెస్‌ను రుచి చూశాడు. అయితే వెంకీ కుడుముల తన చిరకాల కోరిక అంటూ చిరంజీవితో సినిమా తీయాలని ఉండేదట. చిరంజీవితో వెంకీ కుడుముల ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది. డీవీవీ దానయ్య ఈ….

భారత్‌- నేపాల్‌ మధ్య ‘శ్రీరాం-జానకి’ యాత్ర.. ఫిబ్రవరి 17న ప్రారంభం..

ఎన్నో ఏళ్లుగా భారత్ – నేపాల్ మధ్య సామాజిక, భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీతారాముల జన్మస్థలాలుగా భావించే నేపాల్‌లోని జనక్‌పుర్‌, భారత్‌లోని అయోధ్యలను కలుపుతూ ప్రత్యేక రైలును నడపనున్నట్లు….

జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతారా..?

బీజేపీ జాతీయ కార్యవర్గం ఈ నెల 16, 17వ తేదీల్లో ఢిల్లీలోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతోపాటు దాదాపు 350 మంది పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 17న ప్రధాని మోదీ….

శ్రీలంతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్

శ్రీలంతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో 317 పరుగులు తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 390 పరుగులు చేసింది. లక్ష్య….

AP

కోళ్ళకూ పంచాంగ శాస్త్రం

సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చేవి కోడిపందాలు.. తెలంగాణ ప్రాంతంలో తక్కువ అయినప్పటికీ… ఆంధ్ర ప్రాంతంలో వీటిని ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు.. కోట్లల్లో పందాలు కాస్తూ ఉంటారు.. ఇక ఈ సంక్రాంతి నాలుగు రోజులయితే అక్కడ సందడి తారస్థాయిలో ఉంటుంది.. మనం సినిమాలో….