Latest Posts

AP

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించనుండగా.. సాధ్యమైనంత త్వరగా మూల్యాంకనం పూర్తిచేసి ఫలితాలను మే మొదటి వారానికిల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్….

న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్ స్థానంలో క్రిస్ హిప్‌కిన్స్ ఎన్నిక

న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్ స్థానంలో క్రిస్ హిప్‌కిన్స్ ఎన్నిక కానున్నట్లు తెలుస్తోంది. జెసిండా స్థానంలో క్రిస్ హిప్‌కిన్స్ ఒక్కరే పోటీలో ఉండటంతో ఆయనే ప్రధానిగా దాదాపు ఫిక్స్ అయింది. గతంలో కరోనా కట్టడిలో క్రిస్ హిప్‌కిన్స్ కీలకపాత్ర పోషించిన….

రాత పరీక్ష కూడా లేకుండా గవర్నమెంట్ జాబ్.

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక గోల్డెన్ ఛాన్స్, అయితే ఆ ఉద్యోగాలకు అప్ప్లై చేసుకోవడానికి ఈరోజే ఆఖరి ఛాన్స్. ఆసక్తికల, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.aai.aero ద్వారా దరఖాస్తు….

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్‌లో 10 శాతం రాయితీ కల్పించడం,….

పొత్తుల మీద నాగబాబు ఓపెన్ కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తామని ముందు నుంచి చెబుతుంటే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఒకపక్క పవన్….

రెండో వన్డేలో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమ్ ఇండియా – సిరీస్ కైవసం

రాయ్‌పుర్ వేదికగా శనివారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై టీమ్ ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్ విధించిన 108 పరుగుల టార్గెట్‌ను టీమ్ ఇండియా ఇరవై ఓవర్లలోనే ఛేధించింది. స్వల్ప టార్గెట్ చేధించే క్రమంలో టీమ్….

AP

కర్నూల్ లో జనసేన ఆత్మీయ సమావేశం విజయవంతం

జనసైనికులు, వీరమహిళలతో కర్నూలులో నాగబాబు సమావేశమయ్యారు. వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు. అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం కలిస్తే వైసీపీ అవుతుందని విమర్శించారు. వైసీపీ ఒక పార్టీయేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో జరుగుతున్న జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో వీర….

2023 కాలెండర్ ను హైదరాబాద్ లో ప్రారంభించిన బిజెపి జాతీయ కార్యదర్శి శ్రీ వై.సత్యకుమార్

ప్రభుత్వ ఆదర్శ గురుకుల పాలిటెక్నిక్ మదనపల్లె పూర్వ విధ్యర్థుల సంక్షేమ సంఘం ముద్రించిన 2023 కాలెండర్ ను సంస్థ గౌరవాధ్యక్షులు ,బిజెపి జాతీయ కార్యదర్శి శ్రీ వై.సత్యకుమార్ నేడు హైదరాబాద్ లో ప్రారంభించారు. యాంకర్ :2021 నుండి నేటి వరకు సొసైటీ….

సరిహద్దులో చైనా మాస్టర్ ప్లాన్.. సీక్రెట్‌గా ఆనకట్ట నిర్మాణం

చైనా మరోసారి సరిహద్దులో దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్-నేపాల్‌తో సరిహద్దుకు సమీపంలో గంగానది ఉపనదిపై టిబెట్‌లో చైనా కొత్త ఆనకట్టను నిర్మిస్తున్నట్లు కొత్త ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ఇటీవల మరొక ఉపగ్రహ చిత్రం బయటకు వచ్చింది. ఇది ఎల్ఏసీ తూర్పు, పశ్చిమ….

భారీ షాకిచ్చిన స్విగ్గీ.. 380 ఉద్యోగులు ఔట్!

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌ ‘స్విగ్గీ’ కఠిన నిర్ణయం తీసుకుంది. 380 మంది ఉద్యోగులను తొలగించింది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు ఈ రోజు ఉదయం ఈ-మెయిల్‌ చేశారు. సంస్థను రీ స్ట్రక్చర్ చేస్తున్న తరుణంలో ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి….