Latest Posts

సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు: నటి మాధవీలతపై పోలీసు కేసు నమోదు!

నటి మాధవీలత మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. షిరిడీ సాయిబాబా దేవుడు కాదంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు సాయిబాబా భక్తుల మనోభావాలను దెబ్బతీశాయంటూ పలువురు భక్తులు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్‌లోని సరూర్….

AP

రాయచోటి ప్రజలకు క్షమాపణలు: కన్నీటి పర్యంతమైన మంత్రి రాంప్రసాద్ రెడ్డి!

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగించి, మదనపల్లెను కేంద్రంగా చేస్తూ ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఆ ప్రాంత ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ……

AP

ముదిగుబ్బ పాత ఊరు ఆంజనేయస్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలు: తొలిసారి ఉత్తర ద్వార దర్శనం.. భక్తులకు ఆహ్వానం!

ముదిగుబ్బ డిసెంబర్ 29 :(YES 9 TV): ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముదిగుబ్బ పాత ఊరు ఆంజనేయస్వామి దేవాలయం ఈసారి ఉత్తర ద్వారం ఏర్పాటుతో పాటు నూతన శోభను సంతరించుకుని భక్తులను విశేషంగా ఆకట్టు కుంటోంది, కావున మండల కేంద్రమైన ముదిగుబ్బతోపాటు….

వస్త్రధారణ మీ ఇష్టం: శివాజీ వ్యాఖ్యలపై నిర్మాత ఎస్కేఎన్ సంచలన కౌంటర్

మహిళలు మరియు హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ సినీ నిర్మాత ఎస్కేఎన్ తీవ్రంగా ఖండించారు. ఇటీవల ‘పతంగ్’ చిత్ర సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఆయన, అమ్మాయిలు తమకు ఏ దుస్తులు సౌకర్యంగా, నమ్మకంగా అనిపిస్తే వాటినే ధరించాలని….

రేవంత్ రెడ్డిది డైవర్షన్, కరప్షన్ పాలన: కల్వకుంట్ల కవిత ధ్వజం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాగర్ కర్నూలు జిల్లాలో చేపట్టిన ‘జనం బాట’ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా డిండి ప్రాజెక్టు వంటి కీలక సాగునీటి పథకాల విషయంలో పురోగతి లేదని, ఇప్పటికీ….

డ్రగ్స్ కేసు సాక్ష్యాలు ఏమయ్యాయి?: కేసీఆర్, కేటీఆర్‌లపై బండి సంజయ్ సంచలన విమర్శలు

తెలంగాణలో గతంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు వ్యవహారాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ మళ్లీ తెరపైకి తెచ్చారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులోని కీలక సాక్ష్యాలను తొక్కిపెట్టిందని ఆయన ఆరోపించారు. అప్పట్లో పట్టుబడిన పలువురు సెలబ్రిటీలు కేటీఆర్….

AP

నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్: గూడూరు డివిజన్ పునఃకలయికపై సోమిరెడ్డి హర్షం

గూడూరు నియోజకవర్గంతో పాటు కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను తిరిగి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గత ఎన్నికల….

AP

ఎన్టీఆర్ ట్రస్టు సేవలు అమోఘం: నారా భువనేశ్వరిపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ విద్యాసంస్థల వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ట్రస్టు ద్వారా అందుతున్న సేవలను కొనియాడారు. నారా భువనేశ్వరి నాయకత్వంలో ఎన్టీఆర్ ట్రస్టు విద్య, ఆరోగ్య, సామాజిక రంగాల్లో పారదర్శకతతో కూడిన నాణ్యమైన సేవలను అందిస్తోందని ఆయన ప్రశంసించారు…..

న్యూఇయర్ వేళ నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు: పబ్‌లు, రెస్టారెంట్లకు సీపీ సజ్జన్నార్ స్ట్రాంగ్ వార్నింగ్!

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో ‘జీరో డ్రగ్స్’ (Zero Drugs) లక్ష్యంగా పని చేయాలని పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ అధికారులను ఆదేశించారు. పబ్‌లు, హోటళ్లు మరియు రెస్టారెంట్లు ఖచ్చితంగా రాత్రి 1 గంటకు మూసివేయాలని స్పష్టం చేశారు. ఎవరైనా ఈ….

అసెంబ్లీకి కేసీఆర్: ఈ నెల 29న సభకు హాజరుకానున్న బీఆర్ఎస్ అధినేత.. ఆపై బహిరంగ సభలతో హోరు!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 29న శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సుదీర్ఘ భేటీలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ వేదికగా….