Latest Posts

ఇండియన్ టీమ్‌ స్టాండిన్‌ కెప్టెన్ శిఖర్‌ ధావన్. పంత్‌పై ప్రశంసలు

రిషబ్ పంత్‌ vs సంజూ శాంసన్‌ చర్చకు తనదైన సమాధానం ఇచ్చాడు ఇండియన్ టీమ్‌ స్టాండిన్‌ కెప్టెన్ శిఖర్‌ ధావన్. పంత్‌పై ప్రశంసలు కురిపిస్తూనే ప్రస్తుతం అతడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు. ఇక సంజూ శాంసన్‌ తన అవకాశాల కోసం….

పతాక స్థాయికి రాష్ట్రంలో కెసిఆర్ వర్సెస్ కేంద్రం యుద్ధం

రాష్ట్రంలో కెసిఆర్ వర్సెస్ కేంద్రం యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఉప్పు నిప్పు గా మారింది.. మొన్న మల్లారెడ్డి విద్యాసంస్థలు, బంధువుల నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు 50 బృందాలతో దాడులు చేశారు. 100 కోట్లకు సంబంధించి లెక్కలు తేలకపోవడంతో….

ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను కించపరిచిన జ్యూరీ మెంబర్..

ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను నార్త్ ఆడియెన్స్‌ను నెత్తిన పెట్టేసుకున్నారు. కాశ్మీర్‌లో హిందువుల మీద జరిగిన హత్యాకాండను కళ్లకు కట్టినట్టు చూపించారని బాధితులు థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలెన్నో జరిగాయి. కాశ్మీర్ పండితులు అనుభవించిన వాటిని చూపించారంటూ నార్త్ ఆడియెన్స్‌ సినిమా….

లవ్ టుడేకు దిమ్మ తిరిగే కలెక్షన్లు

తెలుగు ప్రేక్షకులకు సినిమాలంటే పిచ్చి. అది ఏ భాష చిత్రమని కూడా చూడరు. సినిమా బాగుంటే చాలు. హీరో ఎవరన్నది కూడా పట్టించుకోరు. అలా సినిమాలను ప్రేమించే ప్రేక్షకులు కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంటారు. కానీ కోలీవుడ్ జనాలు మాత్రం అలా కాదు…..

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహులకు అడ్డాగా మారిందని విమర్శించిన కవిత.

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహులకు అడ్డాగా మారిందని విమర్శించిన కవిత… తెలంగాణ బిడ్డల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీయే కారణం అని మండిపడ్డారు. కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు,….

AP

జగనన్న క్రీడా సంబరాల సందర్భంగా కబడ్డీ ఆడిన మంత్రి రోజా

సినీ నటి, వైసీపీ మంత్రి ఆర్కే రోజా కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో విద్యార్థులు రోజాను టాకిల్ చేయడంతో.. ఆమె లైన్ ఆవల వెళ్లకిలా కిందపడిపోయారు. టాకిల్ చేసిన విద్యార్థులు మంత్రి రోజాపై పడిపోయారు. దాంతో….

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌గా సూర్యకుమార్‌ యాదవ్

సూర్యకుమార్‌ యాదవ్.. ప్రస్తుతం ప్రపంచ టీ20 క్రికెట్‌లో మేటి బ్యాటర్. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌గా కొనసాగుతున్నాడు. అతడు ఇండియా తరపున టీ20 అరంగేట్రం చేసి రెండేళ్లు కూడా పూర్తి కాలేదు కానీ పెద్ద సెన్సేషన్‌గా నిలిచాడు. ఈ మధ్యే ముగిసిన….

AP

అన్నదాత మూత తో రామోజీరావు మరో ఆర్థిక స్తంభం కూలిపోయినట్టే

చతుర, విపుల, సితార, అన్నదాత… కేవలం ఈనాడు మాత్రమే కాకుండా ఇవన్నీ రామోజీ కాంపౌండ్ నుంచి పబ్లిష్ అయ్యేవి. అప్పట్లో ఇవన్నీ కూడా ఒక వెలుగు వెలుగుతూ ఉండేవి. రోజులన్నీ రామోజీరావువి కావు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా మూతపడుతూ ఉన్నాయి. కోవిడ్….

హ్యాకర్ల చేతిలో 50 కోట్ల మంది ‘వాట్సాప్‌’ డేటా

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ ‘వాట్సాప్‌’ నుంచి భారీగా డేటా లీక్‌ అయింది. దాదాపుగా 50 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్ల ఫోన్‌ నంబర్లు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు సమాచారం తెలుస్తోంది. యూఎస్‌, యూకే, ఈజిప్ట్, సౌదీ అరేబియా, భారత్ సహా 84….

400 రైళ్లలో 100 సుదూర రైళ్లలో ‘టిల్ట్ టెక్నాలజీ’

దేశంలో రైల్వే వ్యవస్థను మరింత మెరుగుపరుస్తూ.. ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను తీసుకుచ్చింది. ఆగస్టు 2023 నాటికి దేశంలోని 75 నగరాలను సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్‌తో అనుసంధానించే దిశగా అధికారులు….