వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానానికి తెలంగాణ రాష్ట్రం
వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటూ.. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. వరిధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు చేసే ఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తామన్నారు. ఆ దిశగా చర్యలు చేపడుతామని….










