Latest Posts

AP నుంచి తెలంగాణకు.. అమర్ రాజాకు కేటీఆర్ స్వాగతం

ఏపీలో జగన్ సర్కార్ వల్ల బాధితుడిగా మారిన అమర్ రాజా కంపెనీ అధినేత, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తన కంపెనీని తెలంగాణకు మార్చేశాడు. ప్రత్యర్థి పార్టీ ఎంపీ కంపెనీ అని జగన్ సర్కార్ పర్యావరణ నిబంధనలతో ‘అమర్ రాజా’ కంపెనీకి….

గ్రూప్ 4లో 9168 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త.. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగం చేసింది. గ్రూప్ 4లో 9168 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవలే గ్రూప్‌ 4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా టీఎస్పీఎస్సీ ఈ ఉద్యోగాలకు….

దేశ అత్యున్నత న్యాయస్థానం ఇద్దరు మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం

సుప్రీంకోర్టు చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇద్దరు మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ బెంచ్ ఇవాళ 10 బెయిల్ పిటీషన్లు, పది పెళ్లి వివాదాల పిటీషన్లను విచారించింది. సుప్రీంకోర్టులో మూడోసారి మహిళా న్యాయమూర్తుల….

దామరచర్ల లో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్

నల్లగొండలో 12 స్థానాలను గెలిచిన చరిత్ర ఏ పార్టీకి లేదని.. గతంలో ఎన్నడూ లేనంతగా ఉమ్మడి జిల్లా ప్రజలకు టీఆర్ఎస్‌కు పట్టం కట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. మునుగోడును గెలిపిస్తే నియోజకవర్గాన్ని గుండెళ్లో పెట్టుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ప్రజలు ఇంతలా….

AP

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పంపిణీపై పెనాల్టీ

ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి, జంతు జీవాలకు, మానవాళికి ఎంత ప్రమాదముందో అందరికీ తెలిసిందే. అందుకే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించగా..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది…..

అసహనానికి విజయ్ దేవరకొండ

ఏదో సామెత చెప్పినట్టు లైగర్ మూవీతో విజయ్ దేవరకొండకు శని పట్టింది. ఆ మూవీతో అట్టర్ ప్లాప్ ఖాతాలో వేసుకున్న ఈ రౌడీ హీరో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైగర్ దర్శక నిర్మాతలు పూరి జగన్నాథ్, ఛార్మిలను ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)….

తెలుగు రాష్ట్రాలకు నాగ్‌పూర్ – విజయవాడ ఎకనామిక్ కారిడార్ గొప్ప వరం

తెలుగు రాష్ట్రాలకు నాగ్‌పూర్ – విజయవాడ ఎకనామిక్ కారిడార్ గొప్ప వరం కానుంది. ఈ కారిడార్ తెలంగాణలోని వరంగల్, మంచిర్యాల మీదుగా వెళుతుండడంతో తెలంగాణ, ఏపీకి ఇది గొప్ప ప్రయోజనం కలుగనుంది. నాగ్‌పూర్-విజయవాడ ఎకనామిక్ కారిడార్ భారతదేశాన్ని ఆగ్నేయ కోస్తాతో కలుపుతుంది…..

చైనా-భారత్ మధ్య ప్రతిష్టంభన….చైనా-అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం

చైనా-అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది. భారత్‌తో తమ సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సరిహద్దు వివాదంలో జోక్యం చేసుకోవద్దని అమెరికా అధికారులను చైనా హెచ్చరించినట్లు కాంగ్రెస్‌లో పెంటగాన్ సమర్పించిన నివేదికలో….

ప్రముఖ జాతీయ ఛానెల్ ఎన్డీటీవీలో కీలకమైన పరిణామాలు

ప్రముఖ జాతీయ ఛానెల్ ఎన్డీటీవీలో కీలకమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంస్థ వ్యవస్థాపకులైన ప్రముఖ జర్నలిస్టులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్లు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. పెద్ద పెద్ద నేతలు, సెలెబ్రిటీలు ఆ ఛానెల్‌ను అన్‌ఫాలో అవుతున్నారు. అసలేం జరిగింది ప్రఖ్యాత….

హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ… డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో బుధవారం మంత్రి కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి,….