AP నుంచి తెలంగాణకు.. అమర్ రాజాకు కేటీఆర్ స్వాగతం
ఏపీలో జగన్ సర్కార్ వల్ల బాధితుడిగా మారిన అమర్ రాజా కంపెనీ అధినేత, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తన కంపెనీని తెలంగాణకు మార్చేశాడు. ప్రత్యర్థి పార్టీ ఎంపీ కంపెనీ అని జగన్ సర్కార్ పర్యావరణ నిబంధనలతో ‘అమర్ రాజా’ కంపెనీకి….










