Latest Posts

కోవిడ్ కేసుల దృష్ట్యా కొత్త ఏడాదిలో ఈ 8 దేశాలకు ప్రయాణం మానుకోండి

కోవిడ్ మహమ్మారి మరోసారి ప్రతాపం చూపిస్తుండటంతో ప్రయాణీకులు కొన్ని దేశాలకు న్యూ ఇయర్ ట్రిప్స్ మానుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇందులో ముఖ్యంగా 8 దేశాలకు వెళ్లకుండా ఉంచే మంచిదని తెలుస్తోంది. కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతున్న చైనాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకుండా….

కొత్త వేరియంట్ విషయంలో కేంద్ర వర్గాల సమాచారం ఇదే!

భారత్‌లో కరోనాకు సంబంధించి రాబోయే 40 రోజులు చాలా ముఖ్యమైనవిగా మారనున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. జనవరిలో భారతదేశంలో కూడా కరోనా కేసుల పెరుగుదల నమోదవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని బుధవారం అధికారిక వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. కోవిడ్….

తెలంగాణ రైతన్నలకు శుభవార్త.. రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు జమ!

రైతును రాజును చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకంను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ రైతుబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు పెట్టుబడి సాయంగా.. వానకాలం, యాసంగి కలిపి ఎకరానికి రూ.10 వేలను ఉచితంగా అందిస్తోంది. ఈ యాసంగి….

తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ బి బాలముకుందరావు వర్సెస్ హైకోర్టు ఘటన

సాధారణంగా చాలామంది న్యాయమూర్తులు అతీతులు అనుకుంటారు. వాస్తవానికి న్యాయమూర్తులెవరూ దివి నుంచి దిగిరారు. న్యాయవాది ఏ రాజ్యాంగాన్ని చదువుతాడో న్యాయమూర్తి అదే రాజ్యాంగాన్ని అనుసరిస్తాడు. ఈ విషయం ఆ న్యాయవాదికి బాగానే తెలుసనుకుంటా. తెలంగాణ హైకోర్టులో రెండ్రోజుల క్రితం జరిగిన ఘటన….

ఆల్ ఇండియా హై కోర్ట్ లాయర్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్ 2022 విన్నర్‌గా తెలంగాణ హైకోర్ట్‌ లాయర్స్ టీమ్

  ఆల్ ఇండియా హై కోర్ట్ లాయర్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్ 2022 విన్నర్‌గా తెలంగాణ హైకోర్ట్‌ లాయర్స్ టీమ్ నిలిచింది. పాండిచ్చేరి వేదికగా బుధవారం తెలంగాణ హైకోర్ట్ లాయర్స్ టీమ్‌, అలహాబాద్ హైకోర్ట్ లాయర్స్ టీమ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది…..

AP

వైఎస్ జగన్ సర్కార్ ఈ నాలుగేళ్లలో ఏం చేయలేదని విరుచుకుపడడం హాట్ టాపి

ఏపీకి సీఎంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు జగన్ ను ఎవరూ ఏమీ చేయలేరు. కానీ ఎన్నికల టైం దగ్గరపడుతున్న కొద్దీ అసమ్మతి చెలరేగుతుంటుంది. తెలంగాణలో మొదలైంది. ఇప్పుడు ఏపీకి పాకింది. వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయరెడ్డి….

ఇంకా వెంటాడుతున్న ఆర్తనాదాలు, లక్షల మృతదేహాలు

సునామీ. Tsunami.ఈ పదం వినడం అదే తొలిసారి. సముద్రగర్భంలో అత్యంత తీవ్రమైన భూకంపాన్ని సునామీగా పిలుస్తారు. అదే జరిగింది. లక్షలాది కుటుంబాల్లో ఘోర కలిని మిగిల్చిన ఆ ఉపద్రవానికి నేటికి సరిగ్గా 18 ఏళ్లు. హిందూ మహా సముద్రం. అంతవరకూ ప్రశాంతంగానే….

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థత

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. సోమవారం (డిసెంబర్ 26) మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఢిల్లీలోని ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్) ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం తెలుస్తోంది. ఓ ప్రైవేటు వార్డులో సీతారామన్‌కు చేర్పించినట్లు….

తెలంగాణలో ప్రజాప్రతినిధుల మీద దాడి చేసి దారుణంగా చంపుతున్న ఘటనలు

గత కొద్ది కాలంగా తెలంగాణలో ప్రజాప్రతినిధుల మీద దాడి చేసి దారుణంగా చంపుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా అదే విధంగా సిద్దిపేట జిల్లాలోని చేర్యాల జడ్పిటిసి మీద హత్యాయత్నం జరిగింది. దాడి జరిగిన కొద్దిసేపటికి అతను తీవ్రస్థాయిలో రక్తస్రావానికి గురై మరణించాడు…..

AP

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు. మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 14 వరకూ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఏ రోజు ఏ పరీక్ష జరగనుందనే వివరాలు పరిశీలిద్దాం.. ఏపీలో ఇంటర్ పరీక్షల….