Latest Posts

సన్‌రైజర్స్ కెప్టెన్ ఎవరు?

2016లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో తొలి ఐపీఎల్ టైటిల్ ను గెలిచింది. దాని తర్వాత.. ఇక ఐపీఎల్(IPL) ట్రోఫీ ఆశగానే మిగిలిపోయింది. కిందటి సీజన్ లో కేన్ విలియమ్స్ ను కెప్టెన్ గా చేశారు. ఈ న్యూజిలాండ్….

AP

జాతీయ రాజకీయాల వైపు.. పెద్ద స్కెచ్చే వేశారే!

‘వేర్‌ ఎవర్‌ యూ గో.. అవర్‌ నెట్‌వర్క్‌ ఫాలోస్‌..’ ఇది ఓ సెల్యులాక్‌ కంపెనీ ప్రకటన.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు ఇప్పుడు దీనినే ఫాలో అవుతున్నారు. టీడీపీలో రాజకీయ పాఠాలు నేర్చుకుని బయటకు వచ్చి టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించి తెలంగాణ….

రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో విజయం

145 పరుగుల లక్ష్యం.. 70 పరుగులకే 7 వికెట్లు కోల్పోయాయి.. మరో 75 పరుగులు చేయాలి. చేతిలో 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి సమయంలో టీమిండియా రెండో టెస్ట్ లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోతుందని అంతా టీవీలు కట్టేశారు. కానీ….

వెంకయ్య చెప్పిన ‘వెన్నుపోటు’ కథ!

పెద్దల మాట సద్దన్నం మూట అంటారు.. పెద్దలు భావి తరాలకు మార్గ నిర్దేశకులు.. అలాగే రాజకీయ ఉద్దండులు.. భవిష్యత్‌ రాజకీయాలకు దిశానిర్దేశకులు.. రాజకీయ అనుభవాన్ని.. ఎదుర్కొన్న సవాళ్లు.. అధిరోహించిన తీరు.. సమకాలీన రాజకీయాల గురించి వారు చెప్పే విధానానికి ఒక కచ్ఛితత్వం….

AP

అందుబాటులోకి స్పెషల్ ట్రైన్లు.. పూర్తి వివరాలు ఇవే..

సంక్రాంతి పండుగకు వేలాది మంది సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. పండుగ సమయానికి బస్సులు, ట్రైన్లు, ప్రైవేట్ వాహనాలు భారీగా రద్దీతో నిండిపోనున్నాయి. ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉండడంతో దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. సంక్రాంతికి ప్రత్యేక….

మ్యాచ్ జరుగుతుంటే.. డ్రెస్సింగ్ రూమ్ లో పరిస్థితి ఉత్కంఠబరితం

బంగ్లాదేశ్‌(Bangladesh)తో టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది టీమ్ ఇండియా(Team India). రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమ్‌ఇండియా శ్రేయాస్‌ అయ్యర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ రాణించడంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల….

రెండు హెవీ వెయిట్ కేటగిరీలు..మూడు గోల్డ్ మెడల్స్.. ఇది నిఖత్ జరీన్ సాధించిన అపూర్వమైన ఘనత.

తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అత్యున్నత శిఖరాలకు వెళ్లిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ నిలిచింది. అయితే నిఖిత ఈ స్థితికి మాములుగా రాలేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఇక్కడికి వచ్చింది. భారత దిగ్గజ బాక్సర్ మేరీ….

. సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్‌పై సందడి వాతావరణం

ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక హంగులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులను హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై శనివారం ఘనంగా ప్రారంభించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ జెండా ఊపి ఈ కొత్త….

సీబీఐ కార్పొరేట్ పవర్ కంపెనీపై కేసు నమోదు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ కార్పొరేట్ పవర్ కంపెనీపై కేసు నమోదు చేసింది. దాదాపు 20 బ్యాంకులకు సంబంధించి 4037.87 కోట్లు మోసం చేసిన కేసు ఇది. ఈ కంపెనీ పేరు కార్పొరేట్ పవర్ లిమిటెడ్…..

ఇమ్రాన్‌ ఖాన్‌ రెండో భార్యకు మూడో పెళ్లి

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ రెండో భార్య, బీబీసీ జర్నలిస్టు అయిన రెహమ్ ఖాన్ మూడో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని రెహమ్ స్వయంగా శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. 49 ఏళ్ల రెహమ్ ఖాన్ అమెరికాలోని….