Latest Posts

: కొవిడ్ కొత్త వేరియంట్‌పై కేంద్రం అలెర్ట్..

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కొత్త వేరియంట్‌ ‘బీఎఫ్‌7’ కలవరపెడుతున్న విషయం తెలిసిందే. కరోనా తొలిసారి వెలుగు చూసిన చైనాలో ఈ వైరస్ ఉగ్రరూపం చూపిస్తోంది. ఒమిక్రాన్ ఉపరకమైన బిఎఫ్7 విజృంభణకు చైనాలో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ బిఎఫ్7 భారత….

. K అంటే “కన్నీళ్లు”, C అంటే “చావులు”,R అంటే “రోదనలు”

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్దం రోజూ తారాస్థాయికి పెరుగుతోంది. ఇక వైఎస్ షర్మిల సైతం టీఆర్ఎస్, కేసీఆర్ మీద చురకలు వేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్‌ పార్టీగా….

ఇండియా – బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ రసవత్తరం

  ఇండియా – బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ రసవత్తరంగా మారుతోంది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయ్యింది. ఇండియా ముందు 145 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈజీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టీమ్….

AP

మార్గదర్శి చిక్కుల్లో

రామోజీరావు కు ఈ ఏడాది సుడి బాగున్నట్టు కనిపించడం లేదు. ఇటీవలే అన్నదాత మూత పడింది. ఇప్పుడు మార్గదర్శ రూపంలో ఆయనకు మరో చిక్కు వచ్చి పడింది. అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి….

కోవిడ్ దెబ్బకు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన

కోవిడ్ దెబ్బకు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ముఖ్యంగా చైనాలో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పలు దేశాల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. కరోనా కారణంగా ప్రజలు జాంబీ….

పేదలకు కేంద్రం న్యూ ఇయర్ గిఫ్ట్.. మరో ఏడాది ఫ్రీ

ఊహగానాలకు తెరపడింది. రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 81.3 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ సమయాన్ని మరో ఏడాది పొడిగించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద పేదలకు….

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సరికొత్త సూపర్ లగ్జరీ బస్సులు..

ప్రయాణికులకు వేగంగా సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం పాత….

AP

ఎస్ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్

ఎస్ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వయో పరిమితిని రెండేళ్లపాటు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో చాలామంది ఈ ఉద్యోగాల కోసం పోటీపడేందుకు అవకాశం లభిస్తుంది. పలు పోలీసు ఉద్యోగాల….

గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.4.4 కోట్లకు జోషువాను సొంతం

ఐపీఎల్ 2023 కోసం జరుగుతున్న వేలంలో ఫ్రాంఛైజీలన్నీ ఆటగాళ్ల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లను కొనుగోళ్లు దాదాపు ముగియడంతో అన్ క్యాప్డ్, సీనియర్ ఆటగాళ్ల కోసం చూస్తున్నారు. ఈ వేలంలో ఓ ఆటగాడు చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో….

AP

కాపుల రిజర్వేషన్ : అడ్డంగా బుక్కైన జగన్..

కాపుల రిజర్వేషన్ అమలు విషయంలో జగన్ అడ్డంగా దొరికిపోయారా? చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలుచేయాల్సిందేనా? మూడున్నరేళ్లుగా తప్పించుకున్నా…ఇక అమలుచేయక తప్పదా? కాపులకు 5 శాతం ఈబీసీ రిజర్వేషన్లు కల్పించడం సహేతుకమేనన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఇప్పుడు జగన్….