Latest Posts

AP

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ శ్రేణులు సంబరాలు

నేడు మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు..సోషల్ మీడియా లో కూడా ఎన్నడూ లేని విధంగా లక్షల సంఖ్యలో పుట్టిన రోజు శుభాకాంక్షలు ఆయనకీ….

కోవిడ్ మహమ్మారి మరోసారి ప్రకోపం

కోవిడ్ మహమ్మారి మరోసారి ప్రకోపం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్ని అలర్ట్ చేసింది. ఆ వివరాలు మీ కోసం.. ప్రపంచంలో కరోనా వైరస్ కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది…..

బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా కౌంటర్లు

బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కవిత పేరు 28 సార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పేపర్ క్లిప్‌ను రాజగోపాల్….

కరోనా భయంతో మూడేళ్లుగా గదిలో దాక్కున్న తల్లీకూతుళ్లు..

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. చైనాలో కరోనా సునామీ కనిపిస్తోంది. నెట్టింట వైరల్ వీడియోలో వీధుల్లో మృతదేహాల కుప్పలు కనిపిస్తున్నాయి. మన దేశంలో కోవిడ్ కేసులు తక్కువగా ఉన్నా.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఇదిలా ఉంటే……

టీమిండియాకు మరో షాక్‌.. కేఎల్‌ రాహుల్‌కు గాయం

బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌ గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించిన టీమిండియా.. గురువారం (డిసెంబర్‌ 22) నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్‌కు సిద్ధమవుతోంది. ఈ టెస్ట్‌కు ఇప్పటికే రోహిత్‌ శర్మ దూరమయ్యాడు. అయితే ఇప్పుడు స్టాండిన్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా….

దేశంలోకి ప్రవేశించిన కొత్త కరోనా వేరియంట్..

కరోనా మహమ్మారి సృష్టించిన ఉత్పాతం మామూలుది కాదు. దీంతో ఎందరో తమ ప్రాణాలు కోల్పోయారు. 2020 డిసెంబర్ లో ప్రపంచాన్ని వణికించేందుకు ఆవిర్భవించిన వైరస్ మానవాళిని ఎంతో భయానికి గురి చేసింది. అన్ని దేశాలు దాని ప్రభావానికి గురయ్యాయి. మొదటి నుంచి….

చైనాలో కరోనా విలయతాండవం

చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. చైనాలోని పెద్ద నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ కేసులు చైనాతో ఆగవని.. మళ్లీ ప్రపంచానికి పాకుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి.. టీకాల….

మళ్లీ పంజా విసురుతున్న COVID.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియెంట్, దాని సబ్ వేరియంట్లు పంజా విసురుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇతర దేశాల్లో కేసులు పెరుగుతున్న….

కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భేటీ..

హైదరాబాద్: నగరంలో జరిగిన ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌ని సీఎం కేసీఆర్ తన అధికారిక నివాసానికి ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు భగవంత్ సింగ్ మాన్ ఇవాళ సాయంత్రం ప్రగతి భవన్‌కు….

దేశంలోని ప్రభుత్వ వైద్య సిబ్బంది తీరు రోజురోజుకు దారుణం

దేశంలోని ప్రభుత్వ వైద్య సిబ్బంది తీరు రోజురోజుకు దారుణంగా మారుతోంది. ఎక్కడ చూసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులు అత్యవసర పరిస్థితిలో ఉన్నా.. అస్సలు పట్టించుకోవడం లేదు. చికిత్స అందించక పోగా.. పేషేంట్స్ పైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు నిండు గర్భిణీలు….